వార్తలు

  • Home
  • బిల్కిస్‌ బానో కేసు నిందితుల పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

వార్తలు

బిల్కిస్‌ బానో కేసు నిందితుల పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Jan 19,2024 | 14:41

న్యూఢిల్లీ :    బిల్కిస్‌ బానో కేసులో నిందితుల పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌లకు  విచారణ  అర్హత లేదని జస్టిస్‌ బివి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం…

రెగ్యులర్ చేయాలని లైన్మెన్ల మహాధర్నా

Jan 19,2024 | 14:24

ప్రజాశక్తి-తిరుపతి : ఏపీ ఎస్పీడీసీఎల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రేటు 2 లైన్మెన్లు మహాధర్నా చేపట్టారు. ఎనర్జీ అసిస్టెంట్లు జేఎల్ఎం గ్రేడ్ 2ల హక్కుల సాధనకై మహాధర్నా…

రామోజీ ఫిల్మ్‌ సిటీ పై కేసు నమోదు

Jan 19,2024 | 13:50

హైదరాబాద్‌ : రామోజీ ఫిల్మ్‌ సిటీపై కేసు నమోదయింది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో లైమ్లైట్‌ గార్డెన్‌ వద్ద ఫిల్మ్‌ సిటీ విస్టెక్స్‌ కంపెనీ సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌లో…

పాలస్తీనా యూనివర్శిటీపై ఇజ్రాయిల్‌ దాడి .. వీడియో వైరల్‌

Jan 19,2024 | 13:33

న్యూఢిల్లీ :   గాజాలోని పాలస్తీనా యూనివర్శిటీ ప్రధాన భవనంపై ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) దాడి చేపట్టిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం…

గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి

Jan 19,2024 | 13:31

ఆత్రేయపురం (konaseema) : సమ్మెకు వెళుతుండగా, గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి చెందిన విషాద ఘటన కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ…

UGC NET Results విడుదల

Jan 19,2024 | 13:22

న్యూఢిల్లీ : యుజిసి నెట్‌ (డిసెంబర్‌) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. యుజిసి నెట్‌ 2023 రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌,…

ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన మహువా

Jan 19,2024 | 13:09

న్యూఢిల్లీ :   తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. టెలిగ్రాఫ్‌ లైన్‌లోని హౌస్‌ నెంబర్‌ 9బి బంగ్లాను శుక్రవారం ఉదయం పదిగంటల…

జనసేన నేత పవన్‌తో ఎంపి బాలశౌరి భేటీ

Jan 19,2024 | 12:56

తెలంగాణ : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన…

దేశానికి ప్రస్తుతం అమృత్‌కాల్‌ కంటే ‘శిక్షాకాల్‌ ‘ అవసరం : ఖర్గే

Jan 19,2024 | 12:48

న్యూఢిల్లీ :   దేశానికి ప్రస్తుతం అమృత్‌కాల్‌ కంటే, ‘శిక్షా కాల్‌ ‘ (విద్య) అవసరమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే విమర్శించారు. మోడీ హయాంలో దేశంలో విద్యారంగం…