యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం తిరుపతి సిటీ వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణ పల్లెలో…
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం తిరుపతి సిటీ వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణ పల్లెలో…
న్యూఢిల్లీ : 2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి సుమారు రూ.13.85పైసలు రాబడి వస్తుందని…
నేటి నుంచి మూడురోజులపాటు రాష్ట్రంలో సీతారామ్ ఏచూరి ప్రచారం విజయవాడ : కేంద్రంలోని మతోన్మాద బిజెపి, దానికి అంటకాగే పార్టీలను ఓడించాలనీ, లౌకికవాదాన్ని బలపర్చే ఇండియా బ్లాక్…
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్లోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నరాన్న సమాచారం…
ప్రజాశక్తి-కాకినాడ : పిఠాపురంలో తన మేనమామ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గెలుపు కోసం సినీ హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ ఆదివారం నిర్వహించిన…
ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్ఆర్ జిల్లా) : ఆర్జెయుకెటి యూనివర్సిటీ పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్ఐటిలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నిమిత్తం సోమవారం…
ప్రజాశక్తి-అమరావతి : ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత కింద నిధుల విడుదలను…
సోమల (చిత్తూరు) : సోమల మండలంలో సోమవారం రాత్రి 8 గంటల నుండి తొమ్మిది గంటల 20 నిమిషాల వరకు గాలి వాన బీభత్సం సృష్టించింది. మొదట…
కోరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కౌలు రైతులు ప్రజాశక్తి- తాళ్లరేవు (కాకినాడ) : తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో ఒక పశువుల పాక, ధాన్యం రాసులు…