వార్తలు

  • Home
  • న్యూస్‌క్లిక్‌, పుర్కాయస్థలపై 8వేల పేజీలతో చార్జిషీట్‌

వార్తలు

న్యూస్‌క్లిక్‌, పుర్కాయస్థలపై 8వేల పేజీలతో చార్జిషీట్‌

Mar 31,2024 | 10:49

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌పైన, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థపైన ఢిల్లీ పోలీసులు శనివారం దాదాపు 8వేల పేజీలతో మొదటి చార్జిషీట్‌ దాఖలు…

కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ నేడు ఢిల్లీలో భారీ బహిరంగసభ

Mar 31,2024 | 10:48

 హాజరుకానున్న ‘ఇండియా’ వేదిక అగ్రనేతలు రాహుల్‌, ఖర్గే, ఏచూరి న్యూఢిల్లీ :   ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతుగా, ప్రతిపక్ష పార్టీలపై కేంద్రం దాడులకు వ్యతిరేకంగా ఆదివారం…

వామపక్షాలకూ ఐటి నోటీసులు

Mar 31,2024 | 10:36

సాకులు చూపుతూ తాఖీదులు గతంలో సమాధానానికి గడువు కోరినా ఇవ్వని వైనం న్యాయస్థానం అక్షింతలు వేసినా మారని తీరు కొల్‌కతా : జరిమానాలు, వడ్డీలు కలిపి రూ.1,823…

బిజెపి రాజకీయ ఆయుధంగా ఇడి : ఢిల్లీ మంత్రి అతిషి

Mar 31,2024 | 10:13

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి రాజకీయ ఆయుధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వ్యవహరిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన…

సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పి.అప్పలనర్స

Apr 4,2024 | 12:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని అరకు (ఎస్‌టి) లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన బర్త్‌ డే కేక్‌ తిని చిన్నారి మృతి…!

Mar 31,2024 | 09:11

పటియాలా (పంజాబ్‌) : ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ తినడంతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు ……

Tragedy – నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి

Mar 31,2024 | 08:46

తమిళనాడు : నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన శనివారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వేలూరు జిల్లాలోని గుడియాతంలోని ఆలయం దగ్గర ఓ…

ఎపి డిఎస్‌సి, టెట్‌ ఫలితాలు వాయిదా

Mar 31,2024 | 08:37

అమరావతి : ఎపి డిఎస్‌సి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్‌ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. అలాగే…