వార్తలు

  • Home
  • నియంతృత్వంపై ప్రజాయుద్ధమే ‘యువగళం’

వార్తలు

నియంతృత్వంపై ప్రజాయుద్ధమే ‘యువగళం’

Dec 18,2023 | 22:16

 పాదయాత్ర ముగింపులో నారా లోకేష్‌  226 రోజులు.. 3132 కిలోమీటర్ల నడక ప్రజాశక్తి – గాజువాక, ఉక్కునగరం : విలేకరులు (విశాఖపట్నం)రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నియంతృత్వంపై ప్రజా యుద్ధమే…

మిర్చి పైరును ధ్వంసం చేసి వైసిపి జెండా పాతారు

Dec 18,2023 | 20:46

పల్నాడు జిల్లాలో దుండగుల దుశ్చర్య ప్రజాశక్తి – వినుకొండ (పల్నాడు జిల్లా): రాజకీయ కక్షలు వ్యవసాయానికి పాకాయి. వైసిపి-టిడిపి విభేదాల కారణంగా మిర్చి పైరును ధ్వంసం చేశారు.…

2047 నాటికి స్వావలంబనే లక్ష్యం

Dec 18,2023 | 20:32

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో గవర్నర్‌ ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌ (తిరుపతి జిల్లా): 2047 నాటికి భారత్‌ మహాశక్తివంతమైన దేశంగా నిలవనున్నదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను…

భూ హక్కుల చట్టంపై న్యాయవాదుల నిరసన

Dec 18,2023 | 20:26

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి :ఎపి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజమహేంద్రవరం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు.…

నీటి మునిగిన బోట్లు వెలికితీత ప్రారంభం

Dec 18,2023 | 20:22

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం): విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో గత నెల 19 అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ముగినిపోయిన బోట్లను వెలికితీసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆ…

వివేకా హత్య కేసులో మలుపు..

Dec 18,2023 | 20:17

సునీత, ఆమె భర్త, సిబిఐ అధికారి రాంసింగ్‌పై కేసు ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ : వైఎస్‌ వివేకానంద హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేక కుమార్తె…

అమానవీయం.. విద్యార్థులతో సెప్టెక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్‌

Dec 18,2023 | 20:04

కోలార్‌ : కర్ణాటకలోని ఓ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులతో బలవంతంగా సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేయించిన ఘటన యాజమాన్యం. స్వయంగా…

20న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

Dec 18,2023 | 17:25

ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడ పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం…

7thDay: పోటెత్తిన అంగన్వాడీలు – సమ్మె ఉదృతం

Dec 18,2023 | 22:31

ప్రజాశక్తి-యంత్రాంగం : 12వ తేదీ నుండి మొదలైన అంగన్‌వాడీల సమ్మె 7వ రోజు కొనసాగుతుంది. అయినా ఇప్పటివరకు ప్రభుత్వంలో చలనం లేదు. చర్చించినా గ్రాట్యుటీ, మెరుగైన వేతనం…