సాహితి ఇన్ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు
హైదరాబాద్: సాహితి ఇన్ఫ్రాపై సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాహితి ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాంచ్ పేరుతో కస్టమర్ల…
హైదరాబాద్: సాహితి ఇన్ఫ్రాపై సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాహితి ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాంచ్ పేరుతో కస్టమర్ల…
విజయవాడ: విజయవాడలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం…
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్…
ప్యొంగ్యాంగ్ : తమ సరిహద్దుకు సమీపంలో ఫిరంగి కాల్పులు జరిపారన్న దక్షిణ కొరియా వార్తలను ఉత్తర కొరియా ఖండించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్…
గుంటూరు జిల్లా: ఏపీలో మాత్రం అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయని మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి…
హైదరాబాద్: తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడంతో పాటు వారికిచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రం…
హైదరాబాద్: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి…
రామంతాపూర్ :అమ్మ కడుపునుంచి పేగు తెంచుకుని పుట్టిన కొడుకే తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన ఘటన హైదరాబాద్లోని రామంతాపూర్లో జరిగింది. తల్లిపేరు మీద ఉన్న ఆస్తి కోసం…