వార్తలు

  • Home
  • సాహితి ఇన్‌ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు

వార్తలు

సాహితి ఇన్‌ఫ్రాపై ప్రత్యేక బృందం ఏర్పాటు

Jan 7,2024 | 16:04

హైదరాబాద్‌: సాహితి ఇన్‌ఫ్రాపై సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎస్‌)పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సాహితి ఇన్‌ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాంచ్‌ పేరుతో కస్టమర్ల…

అంబేద్కర్‌ ఆశయ సాధకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి..

Jan 7,2024 | 15:53

విజయవాడ: విజయవాడలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం…

కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

Jan 7,2024 | 15:47

హైదరాబాద్‌: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన…

రేేపు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Jan 7,2024 | 15:43

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ క్యాబినెట్‌ భేటీ కానున్నది. ముఖ్యంగా నెల రోజుల కాంగ్రెస్‌…

దక్షిణ కొరియా వార్తలను ఖండించిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి

Jan 7,2024 | 16:04

ప్యొంగ్యాంగ్‌ :    తమ సరిహద్దుకు సమీపంలో ఫిరంగి కాల్పులు జరిపారన్న దక్షిణ కొరియా వార్తలను ఉత్తర కొరియా ఖండించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌…

ఓటరుకు తెలియకుండా ఓటు తొలగిస్తే అది కచ్చితంగా నేరమే: నిమ్మగడ్డ రమేష్‌

Jan 7,2024 | 15:38

గుంటూరు జిల్లా: ఏపీలో మాత్రం అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయని మాజీ ఎన్నికల కమిషన్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి…

సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం: భట్టి

Jan 7,2024 | 15:31

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడంతో పాటు వారికిచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రం…

పాలేరు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

Jan 7,2024 | 15:27

హైదరాబాద్‌: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి…

ఆస్తికోసం కన్నతల్లినే కడతేర్చిన కొడుకు..

Jan 7,2024 | 15:21

రామంతాపూర్‌ :అమ్మ కడుపునుంచి పేగు తెంచుకుని పుట్టిన కొడుకే తల్లిని ఆస్తి కోసం కడతేర్చిన ఘటన హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో జరిగింది. తల్లిపేరు మీద ఉన్న ఆస్తి కోసం…