వార్తలు

  • Home
  • అతుల్‌ కుమార్‌ అంజన్‌ కన్నుమూత

వార్తలు

అతుల్‌ కుమార్‌ అంజన్‌ కన్నుమూత

May 4,2024 | 07:49

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతు నేత, సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ (70) లక్నోలోని ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3:40 గంటలకు తుదిశ్వాస విడిచారు.…

ఫ్రాన్స్‌ వర్శిటీలోకి పోలీసులు

May 4,2024 | 07:50

 శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల అరెస్టు  నిరాహార దీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు పారిస్‌ : ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్సెస్‌ పిఓ యూనివర్శిటీలోకి శుక్రవారం పోలీసులు ప్రవేశించారు.…

నిష్పక్షపాతంగా ఎన్నికలు

May 4,2024 | 07:45

అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణించాలి : నితీష్‌ వ్యాస్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా పరిగణిస్తూ నిష్పక్షపాతంగా ఎన్నికలు…

మొదటి దశ పోలింగ్‌లో ఆరు శాతం ఓట్ల తేడా ఎందుకు ?

May 4,2024 | 07:44

అనవసర జాప్యానికి కారణమేంటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఏచూరి లేఖ ఇండియా న్యూస్‌ నెట్‌వర్కు, న్యూఢిల్లీ : భారత ఎన్నికల కమిషన్‌ ఓటింగ్‌ గణాంకాలను విడుదల చేయడంలో…

ఆగని మృత్యుఘోష

May 4,2024 | 07:42

 రాష్ట్రంలో మరో పింఛను మరణం  బ్యాంకుల ముందు తప్పని పడిగాపులు  టిడిపి, వైసిపి రాజకీయ లబ్ధి కోసం జనానికి తిప్పలు ప్రజాశక్తి- యంత్రాంగం : ఎన్నికల్లో లబ్ధి…

ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి

May 4,2024 | 07:40

వృద్ధుల వద్ద వసూలు చేసిన ఛార్జీలు ఇచ్చేయాలి   సిపిఎం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్‌ బ్యాంకు ఖాతాలో వేస్తామని…

వేల కోట్లు కుమ్మరింత

May 4,2024 | 07:38

న్యూఢిల్లీ : ఎలక్టోరల్‌ బాండ్లతో పాటు , ఇతర రూపాల్లో కార్పొరేట్‌ సంస్థల నుండి భారీ మొత్తంలో నిధులు గుంజుకున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రస్తుతం…

నంద్యాల బరిలో గెలుపు గుర్రాలెవరు?

May 4,2024 | 04:09

 పార్లమెంటు బరిలో 31 మంది, అసెంబ్లీ పరిధిలో 140 మంది పోటీ ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : నంద్యాల జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో…

బందరులో గెలుపెవరిదో !

May 4,2024 | 03:50

 బరిలో 15 మంది అభ్యర్థులు  వైసిపి, జనసేన, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ప్ర్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : కృష్ణాజిల్లా కేంద్రంగా ఉన్న బందరు పార్లమెంటరీ…