Holi : హోలీ వేళ యుపిలో దుర్మార్గం
-ముస్లిం మహిళలపై రంగులతో దాడి – నలుగురి అరెస్టు లక్నో : ముస్లింల పట్ల విద్వేష జాఢ్యాన్ని పెంచిపోషిస్తున్న బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో హిందూత్వ ఆకతాయిలు…
-ముస్లిం మహిళలపై రంగులతో దాడి – నలుగురి అరెస్టు లక్నో : ముస్లింల పట్ల విద్వేష జాఢ్యాన్ని పెంచిపోషిస్తున్న బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో హిందూత్వ ఆకతాయిలు…
– మరో నాలుగు స్థానాలకు సిపిఎం అభ్యర్థుల ప్రకటన న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో పోటీ చేయనున్న మరో నాలుగు లోక్సభ స్థానాలకు సిపిఎం తన అభ్యర్థులను…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఈ భేటీ జరిగింది. టిడిపితో…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో ఈ నెల 31న ఇండియా ఫోరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ‘మహా ర్యాలీ’ నిర్వహించనుంది. ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు వ్యతిరేకంగా, కేజ్రీవాల్కు మద్దతుగా నిర్వహిస్తున్న…
– నీటి సమస్యల పరిష్కారం కోసం తొలి ఉత్తర్వులు న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు…
– సిబిఐ ఆదేశాలతో సరుకుకు భద్రత – నాలుగైదు రోజుల్లో శాంపిల్స్ ఫలితాలు ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో :విశాఖపట్నం పోర్టు టెర్మినల్లో సిబిఐకి పట్టుబడ్డ…
– మేమంతా సిద్ధం పేరుతో వైసిపి – ‘ప్రజాగళం’తో టిడిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రానున్న ఎన్నికలను రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో…
-వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి 24 గంటలు ప్రజాశక్తి- తిరుమల:వరుస సెలవు దినాలు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం సందర్శకుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ జరిగితే ఉద్యోగులకే కాకుండా ఉక్కు నిర్వాసితులకూ తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్…