వార్తలు

  • Home
  • Supreme Court : భోజ్‌శాల కాంప్లెక్స్‌లో ఎఎస్‌ఐ సర్వేపై స్టేకు నిరాకరణ

వార్తలు

Supreme Court : భోజ్‌శాల కాంప్లెక్స్‌లో ఎఎస్‌ఐ సర్వేపై స్టేకు నిరాకరణ

Apr 1,2024 | 15:02

భోపాల్‌ :    మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాల (కమల్‌ మౌలా మసీదు ) కాంప్లెక్స్‌లో శాస్త్రీయ సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అయితే భారత పురావస్తు…

పోస్టల్ బ్యాలెట్ పై కసరత్తు

Apr 4,2024 | 12:03

ప్రజాశక్తి-అమరావతి : పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు, వారు నిర్వహించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర సచివాలయం నుండి…

అదివాసీ మహిళను ప్రధాని ఘోరంగా అవమానించారు : మంత్రి సీతక్క

Apr 1,2024 | 23:00

ప్రజాశక్తి- హైదరాబాద్‌ : బిజెపి అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌ కె.అద్వానీ ఇంటికి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం స్వయంగా వెళ్లి దేశ అత్యున్నత…

ఏపీ కాంగ్రెస్ కీలక నిర్ణయం

Apr 1,2024 | 14:25

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ  114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థుల పేర్లకు ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది.…

వెట్నర్ అసిస్టెంట్ ఆత్మహత్య

Apr 1,2024 | 13:05

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలోని ఏఎం పురం గ్రామ సచివాలయం పరిధిలో వెటర్నరీ అసిస్టెంట్…

టెక్కలిలో రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు

Apr 1,2024 | 12:57

రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్ రావు ప్రజాశక్తి-టెక్కలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి…

విశాఖ ఘటనపై ఐద్వా ఖండన

Apr 1,2024 | 12:40

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: విశాఖపట్నంలోని చైతన్య కళాశాలలో లైంగిక వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఘటనను ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి,…

Palestinians : అల్‌ – షిఫా ఆస్పత్రి నుండి ఇజ్రాయిల్‌ దళాల ఉపసంహరణ

Apr 1,2024 | 12:32

గాజా స్ట్రిప్‌ :  రెండు వారాల దాడి అనంతరం గాజాలోని అల్‌-షిఫా ఆస్పత్రి ఇజ్రాయిల్‌ తన దళాలను సోమవారం ఉపసంహరించుకుందని పాలస్తీనియన్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్‌…

Toll Charges : పెరిగిన టోల్‌ ఛార్జీలు – నేటి నుండే అమలు..!

Apr 1,2024 | 12:24

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో టోల్‌ ప్లాజా ఛార్జీలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం…