వార్తలు

  • Home
  • CBSE results: బాలికలదే పైచేయి

వార్తలు

CBSE results: బాలికలదే పైచేయి

May 14,2024 | 08:01

సిబిఎస్‌ఇ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల న్యూఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 10, 12వ తరగతుల్లో బాలికలు పైచేయి సాధించారు.…

రాష్ట్రంలో భారీగా పోలింగ్‌- రాత్రి 11.45 గంటలకు 76.5 శాతం

May 14,2024 | 08:02

80శాతం దాటే అవకాశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో భారీగా పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో…

ఐదో దశలో అతివలు అంతంతే..

May 14,2024 | 00:46

మహిళా అభ్యర్థులు 12 శాతం మందే – మొత్తం 695 మందిలో వారు 82 మంది : ఏడీఆర్‌ న్యూఢిల్లీ : ఈనెల 20న జరిగే ఐదో…

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

May 14,2024 | 00:20

5కిలోమీటర్ల ఎత్తున బూడిద మేఘాలు జకార్తా : ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన హల్మాహెరాలో మౌంట్‌ ఇబూ అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఆకాశంలోకి దాదాపు 5కిలోమీటర్ల ఎత్తున…

వందేళ్ల అనుబంధం- రాయబరేలిలో పోటీపై రాహుల్‌ గాంధీ

May 14,2024 | 00:06

న్యూఢిల్లీ : రాయబరేలితో తన కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల కోసం తమ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.…

ఎన్నికల చరిత్రలో ప్రత్యేకమైన రోజు – టిడిపి అధినేత చంద్రబాబు

May 13,2024 | 23:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సోమవారం ప్రత్యేకమైన రోజు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో…

అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

May 13,2024 | 23:44

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :రాష్ట్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘క్రాస్‌ ఓటింగ్‌’ అభ్యర్థులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో అటు పార్లమెంట్‌కు, ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగటంతో ఓటర్లకు రెండు…

ఆ ఎన్‌కౌంటర్‌ బూటకం!

May 13,2024 | 23:40

చనిపోయిన 12మందీ గ్రామస్తులే చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై స్థానిక ప్రజల కథనం హైకోర్టుకు వెళతామంటున్న హక్కుల కార్యకర్తలు న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన…

మోడీ నామినేషన్‌లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌

May 13,2024 | 23:36

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్‌ కార్యక్రమంలో టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌ పాల్గోనున్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి…