వార్తలు

  • Home
  • పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

వార్తలు

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

Feb 28,2024 | 12:48

ప్రజాశక్తి-పిడుగురాళ్ల పట్నం : పాఠశాల భవనంపై నుండి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్నంలోని భాష్యం పాఠశాల…

సముద్రపు ఒడ్డున భారీ పాము కళేబరం

Feb 28,2024 | 12:38

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : వైజాగ్ తీరానికి మంగళవారం ఓ భారీ పాము కళేబరం కొట్టుకువచ్చింది. నగర పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ కళేబరం కనిపించింది.…

మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ నిరాకరణ

Feb 28,2024 | 12:37

చెన్నై :    తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ను మద్రాస్‌ హైకోర్టు బుధవారం నిరాకరించింది. మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గతేడాది జూన్‌లో…

అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులు

Feb 28,2024 | 12:15

యుపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం కాన్పూర్‌ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని…

పారిస్‌ ప్రతిపాదనలపై హమాస్‌ అధ్యయనం

Feb 28,2024 | 12:08

రంజాన్‌కల్లా కాల్పుల విరమణ ఒప్పందం ! గాజా : గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడి ఒప్పందం కోసం పారిస్‌లో చర్చల సందర్భంగా ఇజ్రాయిల్‌, అమెరికా, ఖతార్‌,…

అరేబియా సముద్రంలో 3,300 కేజీల డ్రగ్స్ సీజ్..

Feb 28,2024 | 12:05

గుజరాత్ : అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భార‌తీయ నౌకాద‌ళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగ‌ళ‌వారం నాడు ఈ భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది. ఇందులో సుమారు…

శ్మశాన వాటికలో ఇళ్ల స్థలాలా..?

Feb 28,2024 | 12:04

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని మారేపల్లి గ్రామంలో దాదాపుగా 16 కుటుబాలకు ప్రభుత్వం జగనన్న కాలనీ క్రింద ఇళ్ళ పట్టాలు మంజూరు చేసింది. సౌకర్యాలు…

మంత్రి అంబ’టీ’

Feb 28,2024 | 11:53

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్ గా మారారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంట్రల్ లో టీ దుకాణంలో మంత్రి…

ఎన్నికల నియమావళికి ముందే సిఎఎ నిబంధనలు జారీ

Feb 28,2024 | 11:48

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళ్లి ఉనికిలోకి రాక ముందే దేశంపై రుద్దాలని బిజెపి…