వార్తలు

  • Home
  • పక్షపాతంగా వ్యవహరిస్తోన్న ఎన్నికల కమిషన్‌ – మాజీ మంత్రి పేర్ని నాని

వార్తలు

పక్షపాతంగా వ్యవహరిస్తోన్న ఎన్నికల కమిషన్‌ – మాజీ మంత్రి పేర్ని నాని

Mar 31,2024 | 22:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలుగుదేశం పార్టీ ఎన్ని పర్యాయాలు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినా స్పందించని ఎన్నికల సంఘం వైసిపిపై ఎలాంటి విచారణ లేకుండానే చర్యలకు పాల్పడుతూ పక్షపాతంగా వ్యవహరిస్తోందని…

యథేచ్ఛగా ఇసుక్ర అక్రమ రవాణా

Mar 31,2024 | 21:46

– అడ్డుకున్న రైతులపై దాడి – అధికారుల నిర్లక్ష్యమే అంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి- పిచ్చాటూరు (తిరుపతి జిల్లా) :తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పులికుండ్రం నదీ పరీవాహక…

కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

Mar 31,2024 | 22:24

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :పార్లమెంట్‌ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో…

‘ఉక్కు’ ప్రయివేటీకరణ విరమించుకున్నట్టు బిజెపి ప్రకటించాకే..

Mar 31,2024 | 22:00

కూటమి పార్టీలు ప్రచారం చేపట్టాలి -మంత్రి బొత్స ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం):స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను విరమించుకున్నట్టు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే కూటమి పార్టీలైన…

అధికారంలోకి రాగానే కులగణన

Apr 4,2024 | 12:03

– ఇంటి దగ్గరకే రూ.4వేల పింఛన్‌ – రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు – ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి/ మార్కాపురం (ప్రకాశం…

భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేసే వరకూ పోరాటం

Mar 31,2024 | 21:39

-ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌ ప్రజాశక్తి- ఏలూరు :రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాడుతామని ఆల్‌…

కాంగ్రెస్‌లోకి టిడిపి నేత

Mar 31,2024 | 21:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి సీనియర్‌ నేత రామ్‌ పుల్లయ్య యాదవ్‌ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ఆయనకు…

బిటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Mar 31,2024 | 21:35

ప్రజాశక్తి- ధర్మవరం టౌన్‌ (శ్రీ సత్యసాయి జిల్లా):శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బిటెక్‌ విద్యార్థిని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన టూ…

విద్యార్థిని ఆత్మహత్య కారణాలపై ఆరా

Mar 31,2024 | 20:57

ప్రజాశక్తి – మధురవాడ (విశాఖపట్నం) :విశాఖ కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌ డిప్లొమో చదువుతూ గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థిని…