వార్తలు

  • Home
  • పిల్లలకు పుస్తకాలను పరిచయం చేయాలి

వార్తలు

పిల్లలకు పుస్తకాలను పరిచయం చేయాలి

Jan 8,2024 | 11:08

సినీ నటులు తనికెళ్ల భరణి ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : చూడడం నుంచి చదవడంవైపునకు పిల్లలను మళ్లించాల్సిన బాధ్యత పెద్దలకు ఉందని కవి, రచయిత, నటుడు…

పేదలను సంఘటితపరచడం కీలకం : వ్యకాస విస్తృత సమావేశంలో వి.శ్రీనివాసరావు పిలుపు

Jan 8,2024 | 11:07

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గ్రామీణ పేదలను సంఘటితం చేయడంలో వ్యవసాయ కార్మికులు కీలక పాత్ర పోషించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. గ్రామీణ పెత్తందార్లకు…

ప్రధాని పీఠం మళ్లీ హసీనాకే 

Jan 8,2024 | 11:06

300 స్థానాలకు గాను 225 స్థానాల ఫలితాల వెల్లడి  అవామీలీగ్‌కు 172శ్రీ  40 శాతం ఓటింగ్‌ 14 పోలింగ్‌ స్టేషన్లు, రెండు స్కూళ్లకు నిప్పు ఎన్నికలు బహిష్కరించిన…

రుణ సాయంపైనా కోత 

Jan 8,2024 | 11:04

   కేేరళ పట్ల కత్తిగట్టిన కేంద్రం  ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ విమర్శ తిరువనంతపురం : ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రాష్ట్రం తీసుకునే రుణం మొత్తాన్ని…

బిజెపి హటావో దేశ్‌ బచావో

Jan 8,2024 | 10:56

టిఎంసి హటావో బెంగాల్‌ బచావో డివైఎఫ్‌ఐ భారీ ర్యాలీలో వక్తల పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశాన్ని కాపాడేందుకు కేంద్రంలో మతతత్వ-కార్పొరేట్‌ అనుకూల బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని,…

అంగన్‌వాడీలపై ఎస్మా రద్దు చేయకపోతే ప్రభుత్వాన్ని సాగనంపుతారు : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

Jan 8,2024 | 10:35

అవసరమైతే రాష్ట్ర బంద్‌ చేపడతామని హెచ్చరిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రజలే ఇంటికి పంపిస్తారని, లక్షమంది…

అప్రజాస్వామికం : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కమిటీకి సిపిఐ(ఎం) లేఖ

Jan 8,2024 | 10:16

ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ ఫెడరలిజం సూత్రాల ఉల్లంఘన న్యూఢిల్లీ : దేశంపై జమిలి ఎన్నికలను రుద్దేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సిపిఐ(ఎం) తీవ్ర అభ్యంతరం…

చెన్నైలో భారీ వర్షాలు.. స్కూల్స్‌, కాలేజీలకు సెలవు

Jan 8,2024 | 10:07

తమిళనాడు (చెన్నై) : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Jan 8,2024 | 08:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలు, ప్రభుత్వ వైఖరిని చర్చించేందుకు సిపిఎం ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం ఒక…