వార్తలు

  • Home
  • దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ‘ఇండియా’ ర్యాలీ : జైరాం రమేష్‌

వార్తలు

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ‘ఇండియా’ ర్యాలీ : జైరాం రమేష్‌

Mar 30,2024 | 18:08

న్యూఢిల్లీ : ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుని వ్యతిరేకిస్తూ ‘ఇండియా’ ఫోరమ్‌ ఆదివారం ర్యాలీ చేపట్టనుంది. రేపు ఢిల్లీలోని రాంలీల్‌ మైదాన్‌లో జరగబోయే మహా ర్యాలీలో…

వైసీపీలో చేరిన బాలకృష్ణ

Apr 4,2024 | 12:04

ప్రజాశక్తి-అనంతపురం : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.…

రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మీర్‌పేట ఎస్సై

Mar 30,2024 | 17:06

మీర్‌పేట (హైదరాబాద్‌) : లంచం కేసులో మరో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న…

Odisha : ఒడిశాలో అధికార బీజేడీకి షాక్‌.. సిట్టింగ్‌ ఎంపీ రాజీనామా

Mar 30,2024 | 16:50

భువనేశ్వర్‌ : లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒడిశాలోని బిజెడి (బిజు జనతాదళ్‌) పలువురు కీలక నేతలు షాక్‌ ఇస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ప్రియదర్శి మిశ్రా, ఆకాశ్‌…

Priyanka Gandhi : 55 లక్షల కోట్ల నుంచి 205 లక్షల కోట్లకు అప్పును పెంచారు : ప్రియాంకా గాంధీ

Mar 30,2024 | 16:15

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గత పదేళ్లలో 150 లక్షల కోట్లను అప్పు చేసింది. ఇప్పుడు మరలా 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని…

ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Mar 30,2024 | 16:11

హైదరాబాద్‌ : వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ ఆస్తుల వ్యవహారంలో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.…

పిఠాపురం చేరుకున్నపవన్‌

Mar 30,2024 | 16:56

ప్రజాశక్తి-పిఠాపురం : జనసేన అధినేత పవన్ ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా శనివారం పిఠాపురం చేరుకున్నారు. గొల్లప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన…

వైసిపి, టిడిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : వైఎస్‌ షర్మిల

Apr 4,2024 | 12:04

 ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రజాశక్తి-అమరావతి : వైసిపి, టిడిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. విజయవాడలోని ఓ…

కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

Mar 30,2024 | 14:31

హైదరాబాద్‌ : తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని భావిస్తున్న కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. గత…