బిఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లో చేరిన ఎంపీ, ఎమ్మెల్యే
హైదరాబాద్: బిఆర్ఎస్ వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర…
హైదరాబాద్: బిఆర్ఎస్ వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర…
తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ.. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సియుఇటి) యుజి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని యుజిసి చైర్మన్ జగదీష్…
అమరావతి: ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్కు వస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ”చంద్రబాబు, పవన్తో కలిసి బహిరంగ…
హైదరాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన…
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజకవర్గం నుంచి…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినాలు కావడంతో శని, ఆదివారం శ్రీవారి సన్నిధికి యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో కంపార్టుమెంట్లు యాత్రికులతో…
కామారెడ్డి : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలంలోని…
హైదరాబాద్ : గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సనత్నగర్లో ఎస్వోటీ పోలీసులు గంజాయి కేసులో ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట చేశారు. వారి వద్ద…