రైసీ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది : మోడి
న్యూఢిల్లీ : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త విని ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ…
న్యూఢిల్లీ : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణవార్త విని ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ…
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షం కొనసాగుతోంది. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరువనంతపురం,…
అనంతపురం : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం తాడిపత్రికి రానున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో … డిఐజి షిమోన్షీ వాజ్ పేరు ఆధ్వర్యంలో…
8 రాష్ట్రాల్లో 49 లోక్సభ స్థానాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐదో దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49…
అమెరికా : అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. శాటిలైట్ ఫోన్తో…
అమరావతి : రూ.5 వేలకు ఓటు అమ్ముకొని మంగళగిరి ఎస్సై సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు.…
ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఎన్నికల బందోబస్తు విధులకు వెళ్తుండగా ఎఎస్ఐను కారు రూపంలో మృత్యువు కబళించింది. పోలీసుల కథనం ప్రకారం… విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏడు…
ఈదురుగాలులకు నేెలకొరిగిన చెట్లు పిడుగుపాటుకు ఒకరు మృతి ప్రజాశక్తి – యంత్రాంగం : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పార్వతీపురం మన్యం, తూర్పుగోదారి, ఏలూరు, తిరుపతిలో భారీ వర్షం…
గాజాసిటీ: నెతన్యాహు తన సొంత వార్ క్యాబినెట్ నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన . ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బెన్నీ గాంట్జ్, యుద్ధానంతర గాజాపై అంతర్జాతీయ పరిపాలనతో…