వార్తలు

  • Home
  • అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అనుమానాస్పద మృతి

వార్తలు

అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అనుమానాస్పద మృతి

Dec 30,2023 | 15:06

మసాచుసెట్స్‌ : అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్‌ కమల్‌ కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాకేష్‌ కమల్‌…

న్యూఇయర్‌ వేడుకలపై సైబరాబాద్‌ పోలీసుల ఆంక్షలు

Dec 30,2023 | 14:51

హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా సైబరాబాద్‌ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, ఓఆర్‌ఆర్‌పై రాకపోకలను నిలిపివేయనున్నారు. రేపు రాత్రి 10 గంటల నుంచి…

రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లు రద్దు : సీఎం రేవంత్‌

Dec 30,2023 | 14:38

హైదరాబాద్‌ : తెలంగాణ రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లను రద్దు చేస్తూ సీఎం రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు,…

బీటెక్‌ రవికి ప్రాణహాని.. భద్రత కల్పించండి : అచ్చెన్నాయుడు

Dec 30,2023 | 14:24

ప్రజాశక్తి-అమరావతి: ఈ నెల 29న టిడిపి మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి గన్‌మెన్లను తొలగిస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీటెక్‌ రవికి భద్రత కల్పించాలంటూ…

ఇది తప్పు కాదా..? : వర్ల రామయ్య

Dec 30,2023 | 14:17

ప్రజాశక్తి-ఇంటర్నెట్ : భీమవరం సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో…

Covid : 700కిపైగా కొత్త కేసులు.. ఏడుగురు మృతి

Dec 30,2023 | 14:47

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. కరోనా వల్ల ఏడుగురు మృతి చెందారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కొత్త…

ఆ వార్తలు అవాస్తవాలు : గవర్నర్‌ తమిళిసై క్లారిటీ

Dec 30,2023 | 13:28

తెలంగాణ : తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని… గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. నిరాధారమైన వార్తలను…

లఖ్బీర్‌ సింగ్‌ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర హోం శాఖ

Dec 30,2023 | 13:22

  న్యూఢిల్లీ : పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ లఖ్బీర్‌సింగ్‌ లాండాను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. 34 ఏళ్ల లఖ్బీర్‌సింగ్‌ లాండా పంజాబ్‌లోని తరన్‌తరణ్‌…

అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి

Dec 30,2023 | 13:15

అయోధ్య (యుపి) : ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ కొత్త…