కుప్పంలో చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్
ప్రజాశక్తిా తిరుపతి బ్యూరో చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం…
ప్రజాశక్తిా తిరుపతి బ్యూరో చిత్తూరు జిల్లా కుప్పంలో టిడిపి కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం…
-ఒక విద్యార్థికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలు ప్రజాశక్తి- చింతలపూడి :విద్యార్థులతో వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢకొీని ఒకరు మృతి చెందారు. ఒక విద్యార్థికి తీవ్రంగానూ,…
ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) :అల్లూరి జిల్లాలో వైసిపి ఎంపిటిసి సభ్యుడు దారుణ హత్యకు గురయ్యారు. ఇందుకు కారణాలు తెలిసిరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల…
ప్రజాశక్తి-యంత్రాంగం :నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై పోరాడే వామపక్షాల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిపిఎం అభ్యర్థులు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ నియోజకవర్గాల్లోని అన్ని…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్ స్టీల్ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు రానున్న కాలంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, కార్మికులంతా కలిసి రావాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…
-గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ (ఎఫ్ఒఎ)తో గ్రామ, వార్డు సచివాలయశాఖ కుదుర్చుకున్న ఒప్పందం గడువు ఫిబ్రవరి 29తో ముగిసిందని,…
ప్రజాశక్తి- ఆలూరు (కర్నూలు) :ఆంధ్రప్రదేశ్కు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేసిన బిజెపికి టిడిపి, వైసిపి ఊడిగం చేస్తున్నాయని…
న్యాయపోరాటం చేస్తున్నా.. ప్రతి ఇంటికి రాలేకున్నా : సునీత ప్రజాశక్తి – పులివెందుల టౌన్ :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడకూడదని కడప కోర్టు…