వార్తలు

  • Home
  • నిధుల దుర్వినియోగం అభియోగాలపై పిల్‌

వార్తలు

నిధుల దుర్వినియోగం అభియోగాలపై పిల్‌

Apr 3,2024 | 22:02

ప్రజాశక్తి-అమరావతి:ఎపి మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటులో అక్రమాలు, జాతీయ హెల్త్‌ మిషన్‌ నిధుల దుర్వినియోగం అభియోగాలపై తదుపరి చర్యలను నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సీనియర్‌…

అస్వస్థతకు గురైన పవన్‌ కల్యాణ్‌

Apr 3,2024 | 21:59

– తెనాలి, నెలిమర్ల పర్యటన రద్దు ప్రజాశక్తి – తెనాలి, నెల్లిమర్ల :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో…

ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

Apr 3,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఈ ఐదేళ్ల కాలంతో తన అస్మదీయులకు చెల్లించేందుకు రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల…

గల్లంతైన మత్స్యకారులు క్షేమం

Apr 3,2024 | 21:52

ప్రజాశక్తి -భోగాపురం, విశాఖ కలెక్టరేట్‌ :విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు బుధవారం ఉదయం…

తల్లుల దాతృత్వం వెలకట్టలేనిది

Apr 3,2024 | 21:50

– రోటరీ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంక్‌ ప్రారంభోత్సవంలో వక్తలు ప్రజాశక్తి -తిరుపతి :అవసరమైన చంటి బిడ్డలకు ముర్రు పాలు ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతున్న తల్లుల దాతృత్వం…

పేపరు మిల్లు కార్మికుల ధర్నా

Apr 3,2024 | 21:36

– నూతన వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ – రేపు యాజమాన్యంతో చర్చలు జరపనున్న జెసిఎల్‌ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :రాజమండ్రి ఆంధ్రా పేపర్‌ మిల్‌…

శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

Apr 3,2024 | 21:00

– సాంకేతిక విద్య కమిషనర్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌-2024 ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌…

ఏడువేల నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ- సచివాలయ విఆర్‌ఒ సస్పెండ్‌

Apr 3,2024 | 20:31

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (కృష్ణా) :నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కృష్ణా జిల్లా మచిలీపట్నం 11వ డివిజన్‌ సచివాలయ విఆర్‌ఒను సస్పెండ్‌ చేశారు. జిల్లా జాయింట్‌…

Malegaon case : ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టిన ముంబయి ప్రత్యేక కోర్టు

Apr 3,2024 | 18:22

ముంబయి :   ముంబయి ప్రత్యేక కోర్టు బిజెపి ఎంపి ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టింది.  2008 మాలెగావ్‌ కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె వరుసగా విచారణకు గైర్హాజరు కావడంతో…