వార్తలు

  • Home
  • Professor Saibaba: సజీవంగా బయటకు రావడమే ఆశ్చర్యం!

వార్తలు

Professor Saibaba: సజీవంగా బయటకు రావడమే ఆశ్చర్యం!

Mar 7,2024 | 20:59

– జైలు నుంచి విడుదల అనంతరం ఫ్రొఫెసర్‌ సాయిబాబా – దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడి ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో:దారుణ పరిస్థితుల మధ్య జైలు జీవితం…

విజ్ఞాన కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు

Mar 7,2024 | 21:52

– పద్మావతి మహిళా వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ ప్రజాశక్తి – క్యాంపస్‌ (తిరుపతి) :విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పద్మావతి యూనివర్సిటీ…

ముద్రగడతో మిథున్‌రెడ్డి భేటీ

Mar 7,2024 | 20:51

– వైసిపిలోకి ఆహ్వానించిన ఎంపి ప్రజాశక్తి – కిర్లంపూడి(కాకినాడ జిల్లా):మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైసిపి ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్‌…

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Mar 7,2024 | 20:47

– అధికారంలోకి వస్తే అక్రమ కేసులు ఎత్తేస్తాం – శంఖారావం సభలో నారా లోకేష్‌ ప్రజాశక్తి – హిందూపురం: టిడిపి అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా…

నీలం జూట్‌ మిల్లు అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలి : సిఐటియు

Mar 7,2024 | 20:18

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లా సింగుపురం వద్ద ఉన్న నీలం జూట్‌ మిల్లు యాజమాన్యం ప్రకటించిన అక్రమ లాకౌట్‌ను తక్షణమే ఎత్తివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన…

కురుపాం నుంచి సిపిఎం పోటీ

Mar 7,2024 | 20:15

– రానున్న ఎన్నికల్లో బిజెపిని తరిమికొడదాం – ఆ పార్టీకి వంతపాడే టిడిపి, జనసేన, వైసిపిని ఓడిద్దాం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌ ప్రజాశక్తి…

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం

Mar 7,2024 | 18:06

ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు వినతి ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు.…

ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు : సిఎం రేవంత్‌రెడ్డి

Mar 7,2024 | 16:33

హైదరాబాద్‌: ‘చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి.. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సిఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ ప్రారంభోత్సవ…

Priyanka Gandhi : ‘జంగిల్‌ రాజ్‌ ‘ లో మహిళగా ఉండటం కూడా నేరమే..

Mar 7,2024 | 16:39

 లక్నో :    ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న నేరాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ గురువారం విరుచుకుపడ్డారు. ”ఈ జంగిల్‌ రాజ్‌లో మహిళగా ఉండటం కూడా నేరంగానే…