వార్తలు

  • Home
  • రాహుల్ భద్రతపై అమిత్ షాకు లేఖ రాసిన ఖర్గే

వార్తలు

రాహుల్ భద్రతపై అమిత్ షాకు లేఖ రాసిన ఖర్గే

Jan 24,2024 | 12:10

ఢిల్లీ: అస్సాంలో  రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అస్సాంలో  భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా…

యెమెన్‌పై మళ్ళీ అమెరికా, బ్రిటన్‌ దాడులు

Jan 24,2024 | 11:01

వాషింగ్టన్‌ : యెమెన్‌లో మరోమారు అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు దాడులకు తెగబడ్డాయి. హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని సోమవారం దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది.…

సిఐడి పిటిషన్‌పై విచారణ వాయిదా

Jan 24,2024 | 11:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ 41ఎ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఆయన్ను అరెస్టు చేసేందుకు అనుమతించాలని సిఐడి వేసిన పిటిషన్‌ విచారణను…

జన శంబరం

Jan 24,2024 | 10:57

వైభవంగా సిరిమానోత్సవం లక్షలాదిగా తరలివచ్చిన యాత్రికులు గంటన్నర ఆలస్యంగా సిరిమాను ఊరేగింపు పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సిఎం రాజన్నదొర ప్రజాశక్తి – మక్కువ (పార్వతీపురం మన్యం…

పనిచేయని బుజ్జగింపులు : వైసిపిలో కలవరం

Jan 24,2024 | 10:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి అధికారంలోకి…

అమెరికాలో ఉద్యోగాల తెగ్గోత..

Jan 24,2024 | 10:51

ఐటి వర్గాల్లో తీవ్ర ఆందోళన గతేడాది తొలగింపుల్లో 98 శాతం పెరుగుదల 2024లోనూ ఉద్వాసనలే..! బోనస్‌లకు ఎగనామం వాషింగ్టన్‌ : పెట్టుబడిదారి అగ్రదేశం అమెరికాలో ఉద్యోగులకు కనీస…

పచ్చి మితవాద పార్టీ ఎన్‌పిడికి నిధులు కట్‌ 

Jan 24,2024 | 12:18

జర్మనీ కోర్టు రూలింగ్‌ కార్ల్‌సృహె  (జర్మనీ) : పచ్చి మితవాద పార్టీ అయిన నేషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎన్‌పిడి)కి ఇకపై ప్రభుత్వ నిధులు అందవని జర్మనీ కోర్టు…

తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత బంగారం, వజ్రాభరణాలు

Jan 24,2024 | 10:48

 బెంగళూరు కోర్టు తీర్పు బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన బంగారు నగలను, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ…

రాజకీయాల్లోకి మతం చొరబడితే ప్రమాదం : లెనిన్‌ శత వర్ధంతిలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ, సిపిఐ నేత ఓబులేసు

Jan 24,2024 | 10:47

ప్రజాశక్తి – విజయవాడ : మతం వ్యక్తిగత విశ్వాసమని, దానిని రాజకీయాల్లోకి చొప్పించి లబ్ధిపొందాలని బిజెపి-మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్‌…