వార్తలు

  • Home
  • ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

వార్తలు

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

Dec 24,2023 | 11:15

ప్రజాశక్తి-ఇడుపులపాయ : కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ముందుగా ఇడుపులపాయలో.. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించారు. అక్కడ జరిపిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ…

52 శాతం పెరిగిన కోవిడ్‌ కొత్త కేసులు : డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడి

Dec 24,2023 | 11:10

న్యూఢిల్లీ : గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వెల్లడించింది. 8,50,000కు పైగా…

సైన్యమే చంపేసింది !

Dec 24,2023 | 11:02

ఆర్మీ అదుపులో ఉన్న ముగ్గురు పౌరుల మృతిపై కాశ్మీర్‌లో ఆందోళనల వెల్లువ చట్టపర చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడికి సంబంధించిన కేసులో అనుమానితులుగా…

వరద బాధితులకు సిపిఎం చేయూత

Dec 24,2023 | 10:54

చెన్నయ్ : తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెను నష్టం వాటిల్లింది. ప్రధానంగా చెన్నరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. నీటి ముంపుతో ప్రజలు సర్వం…

పంజాబ్‌లో అఖిల భారత రైతు సదస్సు

Dec 24,2023 | 10:02

ఎస్‌కెఎం సమన్వయ కమిటీ నిర్ణయం న్యూఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధర , రైతులకు రుణ విముక్తి వంటి తమ డిమాండ్ల సాధనకు కార్యాచరణ ప్రణాళికను…

పునియా బాటలో వీరేందర్‌ సింగ్‌

Dec 24,2023 | 09:58

పద్మశ్రీ వాపస్‌ఇస్తానని ప్రకటన న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ సన్నిహితుడు…

రేపిస్టు ఎమ్మెల్యేపై వేటు

Dec 24,2023 | 09:46

లక్నో : బాలికపై అత్యాచారం కేసులో 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షకు గురైన ఉత్తర ప్రదేశ్‌లోని బిజెపి ఎమ్మెల్యే రాందులర్‌ గోండ్‌పై అనర్హత వేటు పడింది.…

కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంను ఆశ్రయిస్తాం : నవ కేరళం ముగింపు సదస్సులో పినరయి విజయన్‌

Dec 24,2023 | 09:07

ఆర్థిక ఫెడరలిజానికి తూట్లు పొడుస్తోందంటూ విమర్శ కేరళకు కేంద్రం బకాయిలు రూ. 64 వేల కోట్లు తిరువనంతపురం : ఆర్థిక ఫెడరలిజానికి తూట్లు పొడుస్తూ కేంద్రంలోని బిజెపి…

స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం : సిఐటియు

Dec 24,2023 | 08:56

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య పోరాటాలతో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, స్టీల్‌ ఒబిసి అసోసియేషన్‌…