వార్తలు

  • Home
  • Haryana CM: మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రాజీనామా

వార్తలు

Haryana CM: మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రాజీనామా

Mar 12,2024 | 15:58

చండీగఢ్‌: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రిమండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని, సాయంత్రంలోగా…

గంట వ్యవధిలో రెండు ప్రమాదాలు – ఇద్దరి పరిస్థితి విషమం

Mar 12,2024 | 11:28

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : గంట వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకే ఊరికి చెందిన నలుగురు యువకులు తీవ్రంగా…

కేరళలో అమలు చేయం : విజయన్‌

Mar 12,2024 | 11:11

సిఎఎపై ప్రతిపక్షాల ఆగ్రహం న్యూఢిల్లీ : సిఎఎను అమల్లోకి తెచ్చినట్లు కేంద్రంలోని బిజెపి ప్రకటించడంపై వివిధ రాజకీయపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  సిఎఎను కేంద్ర ప్రభుత్వం నోటిఫై…

ఇన్‌శాట్‌-3డీఎస్‌ విజయవంతం

Mar 12,2024 | 11:04

బెంగళూరు : ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ ప్రయోగం సక్సెస్‌ అయింది. ఇన్‌శాట్‌ తాజాగా భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌…

ED Raid: జార్కండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

Mar 12,2024 | 11:27

రాంచీ : జార్కండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు…

NIA: పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఎన్‌ఐఏ సోదాలు

Mar 12,2024 | 11:28

ఢిల్లీ : ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్‌ గ్యాంగ్‌స్టర్లకు సంబంధాల కేసులో పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏక కాలంలో…

15లోగా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం ?

Mar 12,2024 | 10:21

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్‌ గోయెల్‌ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు…

విశాఖపట్నం – పూరి వందేభారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి

Mar 12,2024 | 12:00

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం కేంద్రంగా నడిచే విశాఖపట్నం – పూరి వందే భారత్‌ రైల్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం 9:15 గంటలకు…

ఢిల్లీలో అర్థరాత్రి కాల్పుల కలకలం – ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్‌

Mar 12,2024 | 12:45

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్‌ కాలేజీ సమీపంలో నిన్న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ కలకలం రేపింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లు అరెస్టయ్యారు.…