ఈ నెల 6 నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..! : వాతావరణశాఖ
తెలంగాణ: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి.…
తెలంగాణ: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి.…
హైదరాబాద్ : హైదరాబాద్ వాసులకు తాజాగా మెట్రో అధికారులు శుభవార్త అందించారు. ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గురువారం రాత్రి…
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను బీఆర్ఎస్ శ్రేణులు రీషెడ్యూల్ చేశారు. కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు రద్దు చేసిన నేపథ్యంలో శుక్రవారం…
12 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశాం : సజ్జల ప్రజాశక్తి-అమరావతి ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయటంలో భాగంగా ఃజగన్ కోసం సిద్ధంః పేరుతో నూతన…
అమరావతి : నిన్నటి నుండి పింఛన్ల కోసం వృద్ధులు పడుతున్న అవస్థలు ఇన్నీఅన్నీ కావు. ఇంటికొచ్చి ఎవ్వరూ పింఛన్లు ఇవ్వడం లేదు.. ముసలివారికి ఎలాంటి సమాచారం లేదు.…
బెంగళూరు : లైంగిక వేధింపుల కేసులో జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణపై గురువారం లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేవణ్ణ తక్షణమే ఈ కేసును విచారిస్తున్న…
అమరావతి: భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల…
పామిడి: అనంతపురం జిల్లా పామిడి వద్ద భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో రూ.500 నోట్లు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.…
అమరావతి: రాష్ట్రంలో ఈనెల 7,8 తేదీల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి మద్దతుగా 7న సాయంత్రం 3.30 గంటలకు వేమగిరిలో సభలో మోదీ…