వార్తలు

  • Home
  • కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కిల్లి కృపారాణి

వార్తలు

కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కిల్లి కృపారాణి

Apr 5,2024 | 13:31

ప్రజాశక్తి – కాశినాయన (వైఎస్ఆర్ జిల్లా) : మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇటీవల వైసిపికి రాజీనామా ఆమెకు షర్మిలారెడ్డి…

Schoolsలో ‘ వాటర్‌ బెల్‌ ‘ – 3 సార్లు నీళ్లు తాగాల్సిందే : ఒడిశా విద్యాశాఖ ఆదేశాలు

Apr 5,2024 | 13:18

ఒడిశా : కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల తరహాలోనే ఒడిశా ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ‘ వాటర్‌ బెల్‌ ‘ ను మోగించాలని నిర్ణయించింది. ఎండ తీవ్రత అధికమవుతోన్న వేళ…

దూరదర్శన్‌ శాంతిస్వరూప్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Apr 5,2024 | 13:07

అమరావతి : దూరదర్శన్‌ మొదటి తరం న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ మృతిపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ…

తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17 మందిపై బైండోవర్‌ కేసులు ఉపసంహరించాలి

Apr 5,2024 | 21:41

 దోశపాడు నిర్బంధం, బద్వేలులో గుడిసెల కూల్చివేతపై ఖండన  సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17…

కోవిడ్‌ కన్నా 100 రెట్లు ప్రాణాంతకం

Apr 6,2024 | 00:04

 బర్డ్‌ఫ్లూపై పరిశోధకులు ఆందోళన కెనడా : కోవిడ్‌ మహమ్మారి కంటే ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ మానవాళిపై విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్డ్‌ఫ్లూలోని…

గోధుమల సేకరణ పెంపు

Apr 5,2024 | 23:58

వరి ధాన్యం మాటేెమిటి? న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో వరి సేకరణను తగ్గించి, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌లలో గోధుమల సేకరణను భారీగా పెంచింది. భారత్‌…

‘వారిని’ గద్దె దించడమే జగ్జీవన్ రామ్ కు నివాళి

Apr 5,2024 | 12:09

ప్రజాశక్తి-విజయవాడ : బిజెపి, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే జగ్జీవన్ రామ్ కు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్…

తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

Apr 5,2024 | 11:50

తెలంగాణ : సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం సాయంత్రం జరిగింది. కూకట్‌పల్లికి చెందిన దేవపంగు వివేక్‌ (14) నాదర్‌గుల్‌లోని…

ఇంకెందర్ని బలి తీసుకుంటావ్..?

Apr 5,2024 | 11:47

జగన్ పై నారా లోకేష్  ప్రజాశక్తి-మంగళగిరి : అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావని జగన్ ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…