వార్తలు

  • Home
  • పనిచేయని బుజ్జగింపులు : వైసిపిలో కలవరం

వార్తలు

పనిచేయని బుజ్జగింపులు : వైసిపిలో కలవరం

Jan 24,2024 | 10:53

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మరోసారి అధికారంలోకి…

అమెరికాలో ఉద్యోగాల తెగ్గోత..

Jan 24,2024 | 10:51

ఐటి వర్గాల్లో తీవ్ర ఆందోళన గతేడాది తొలగింపుల్లో 98 శాతం పెరుగుదల 2024లోనూ ఉద్వాసనలే..! బోనస్‌లకు ఎగనామం వాషింగ్టన్‌ : పెట్టుబడిదారి అగ్రదేశం అమెరికాలో ఉద్యోగులకు కనీస…

పచ్చి మితవాద పార్టీ ఎన్‌పిడికి నిధులు కట్‌ 

Jan 24,2024 | 12:18

జర్మనీ కోర్టు రూలింగ్‌ కార్ల్‌సృహె  (జర్మనీ) : పచ్చి మితవాద పార్టీ అయిన నేషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎన్‌పిడి)కి ఇకపై ప్రభుత్వ నిధులు అందవని జర్మనీ కోర్టు…

తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత బంగారం, వజ్రాభరణాలు

Jan 24,2024 | 10:48

 బెంగళూరు కోర్టు తీర్పు బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన బంగారు నగలను, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ…

రాజకీయాల్లోకి మతం చొరబడితే ప్రమాదం : లెనిన్‌ శత వర్ధంతిలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ, సిపిఐ నేత ఓబులేసు

Jan 24,2024 | 10:47

ప్రజాశక్తి – విజయవాడ : మతం వ్యక్తిగత విశ్వాసమని, దానిని రాజకీయాల్లోకి చొప్పించి లబ్ధిపొందాలని బిజెపి-మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎంవిఎస్‌…

శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jan 24,2024 | 10:43

ప్రజాశక్తి-అమరావతి : వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండగా విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో నిందితుడు జె శ్రీనివాస్‌రావు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ…

నేతాజీకి సిపిఎం ఘన నివాళి

Jan 24,2024 | 10:38

కొల్‌కతా : స్వతంత్ర సంగ్రామ యోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా సిపిఎం ఘన నివాళులర్పించింది. నేతాజీ స్థాపించిన ఆజాద్‌…

మహారాష్ట్రలో పడవ బోల్తా… ఆరుగురు మహిళలు గల్లంతు

Jan 24,2024 | 10:36

ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం మహారాష్ట్ర : పడవ బోల్తా కొట్టి, ఆరుగురు మహిళలు గల్లంతైన విషాద ఘటన మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది. వైన్…

స్టడీ పర్మిట్లను కుదించిన కెనడా 

Jan 24,2024 | 10:39

పరిమితి ఇక రెండేళ్లే ! ఒట్టావా : విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్ల పరిమితిని తగ్గించడంతో పాటు సంఖ్యను కూడా కుదిస్తూ కెనెడా నిర్ణయం తీసుకుంది. స్టడీ…