పరకాల ప్రభాకర్కు మాతృవియోగం
నార్సింగి : ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కాళికాంబ (94) బుధవారం కన్నుమూశారు. నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల గ్రామంలో నివసిస్తున్న కాళికాంబ..…
నార్సింగి : ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కాళికాంబ (94) బుధవారం కన్నుమూశారు. నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల గ్రామంలో నివసిస్తున్న కాళికాంబ..…
ఢిల్లీ : భారత్ లో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు రూ. 10319 కోట్లు కొట్టేశారని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.…
నరసరావుపేటలో టెంట్ ధ్వంసం రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదవ రోజుకు చేరిన ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళనను…
బకాయిల కోసం 12 గంటల నిరసన దీక్ష ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాలు పోరుబాట…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జైళ్లలో కుల వివక్షపై స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. రాష్ట్రాల్లోని జైలు మాన్యువల్లు ఖైదీల మధ్య కుల…
ఉపాధి హామీకి ఎబిపిఎస్ అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు ఎఐఎడబ్ల్యుయు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గ్రామీణ భారతదేశంలో పని హక్కుపై కేంద్ర ప్రభుత్వం…
గణశక్తి వ్యవస్థాపక వార్షికోత్సవంలో మీడియా నిపుణులు శశికుమార్ కొల్కతా: పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి సూచిక. దానిని పరి రక్షించుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని ప్రముఖ మీడియా నిపుణులు శశి…
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయస్థానాలు అధికారులను కోర్టులకు పిలిపించడం, వస్త్రధారణపై వ్యాఖ్యలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారులను…
ఢిల్లీ : వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…