324 హైకోర్టు జడ్జీ పోస్టులు ఖాళీ
సత్వరమే భర్తీ చేయండి: బ్రిట్టాస్ న్యూఢిల్లీ: దేశంలో 324 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో సిపిఐ(ఎం) సభ్యులు జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు…
సత్వరమే భర్తీ చేయండి: బ్రిట్టాస్ న్యూఢిల్లీ: దేశంలో 324 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో సిపిఐ(ఎం) సభ్యులు జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు…
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన విమర్శలపై కాంగ్రెస్ మండిపడింది. కాశ్మీర్ దుస్థితికి…
అందులో 56,504 గిరిజన కుటుంబాలు ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.6.86 లక్షలు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం, పునరావాసం కేంద్ర జలశక్తి సహాయ మంత్రి…
లండన్: కోవిడ్ సంక్షోభాన్ని పరిష్క రించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకరించారు. పార్లమెంటు నియమించిన విచారణ కమిటీ ముందు…
మాస్కో: వచ్చే ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తేదీని అక్కడి చట్టసభ సభ్యులు నిర్ణయించారు. 2024 మార్చి 17న అధ్యక్ష…
మాస్కో: ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆయన నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం మాస్కోకు చేరుకుంది.…
భద్రతా మండలిని కోరిన గుటెరస్ యుఎన్ చార్టర్లనో ఆర్టికల్ 99ని ప్రయోగించిన ఐరాస చీఫ్ న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తన పదవీకాలంలో…
అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…
న్యూఢిల్లీ : అస్సాంతో సహా భారత భూ భాగంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో బాటు…