వార్తలు

  • Home
  • 324 హైకోర్టు జడ్జీ పోస్టులు ఖాళీ

వార్తలు

324 హైకోర్టు జడ్జీ పోస్టులు ఖాళీ

Dec 8,2023 | 11:43

  సత్వరమే భర్తీ చేయండి: బ్రిట్టాస్‌ న్యూఢిల్లీ: దేశంలో 324 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో సిపిఐ(ఎం) సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు…

అమిత్‌ షా విమర్శలకు కాంగ్రెస్‌ ఖండన

Dec 8,2023 | 11:36

  న్యూఢిల్లీ : పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూపై కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ మండిపడింది. కాశ్మీర్‌ దుస్థితికి…

పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,06,006

Dec 8,2023 | 11:30

  అందులో 56,504 గిరిజన కుటుంబాలు ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.6.86 లక్షలు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం, పునరావాసం కేంద్ర జలశక్తి సహాయ మంత్రి…

కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వైఫల్యానికి బోరిస్‌ జాన్సన్‌ క్షమాపణలు

Dec 8,2023 | 11:24

  లండన్‌: కోవిడ్‌ సంక్షోభాన్ని పరిష్క రించడంలో తమ ప్రభుత్వం విఫలమైందని బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అంగీకరించారు. పార్లమెంటు నియమించిన విచారణ కమిటీ ముందు…

మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు

Dec 8,2023 | 11:19

  మాస్కో: వచ్చే ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తేదీని అక్కడి చట్టసభ సభ్యులు నిర్ణయించారు. 2024 మార్చి 17న అధ్యక్ష…

మాస్కో చేరుకున్న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

Dec 8,2023 | 11:12

  మాస్కో: ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆయన నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం మాస్కోకు చేరుకుంది.…

మానవతా సంక్షోభాన్ని ఆపండి

Dec 8,2023 | 11:08

  భద్రతా మండలిని కోరిన గుటెరస్‌ యుఎన్‌ చార్టర్‌లనో ఆర్టికల్‌ 99ని ప్రయోగించిన ఐరాస చీఫ్‌ న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తన పదవీకాలంలో…

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ పర్యటన

Dec 8,2023 | 10:05

అమరావతి : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సిఎం జగన్‌ నేడు పర్యటించనున్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముందుగా పర్యటనకు బయలుదేరారు. తిరుపతి…

అక్రమ వలసదారుల వివరాలివ్వండి : కేంద్రాన్ని కోరిన సుప్రీం కోర్టు

Dec 8,2023 | 09:55

న్యూఢిల్లీ : అస్సాంతో సహా భారత భూ భాగంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో బాటు…