వార్తలు

  • Home
  • మత్స్యకారులు విడుదలకు చర్యలు తీసుకోవాలి : జైశంకర్‌కి స్టాలిన్‌ లేఖ

వార్తలు

మత్స్యకారులు విడుదలకు చర్యలు తీసుకోవాలి : జైశంకర్‌కి స్టాలిన్‌ లేఖ

Dec 14,2023 | 18:01

  చెన్నై : శ్రీలంక నావికాధ అధికారులు అదుపులోకి తీసుకున్న 138 మత్సకారుల బోట్లను, 45 మంది మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖామంత్రి…

సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకే సుప్రీంకోర్టుని ఆశ్రయించాం : కేరళ ముఖ్యమంత్రి

Dec 14,2023 | 17:54

 తిరువనంతపురం :    కేంద్రంపై సుప్రీంకోర్టులో పోరాటాన్ని ‘చారిత్రాత్మక యుద్ధమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అభివర్ణించారు. ‘సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర…

సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగించండి

Dec 14,2023 | 17:49

సిఐటియు రాష్ట్ర నాయకులు ఎం. ఏ గపూర్‌ అంగన్వాడీలకు అండగా ఉంటాం సిపిఎం,టిడిపి,కాంగ్రెస్‌,సీపీఐ,జనసేనా,పార్టీల సంఘీభావం మూడవరోజుకు కొనసాగిన అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్‌ : సమస్యలు పరిష్కారం…

పాత అసెంబ్లీ భవనంలోనే కౌన్సిల్‌ సమావేశాలు : రేవంత్‌ రెడ్డి

Dec 14,2023 | 16:55

హైదరాబాద్‌: మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ)లోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో ఉన్న ఆఫీసు…

పెద్దపల్లిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ డీ కొని ఇద్దరి మృతి

Dec 14,2023 | 16:23

పెద్దపల్లి : ఇన్నాళ్లు ఉపాధి కల్పించిన ఆ రైళ్లే వారి పాలిట మృత్యు పాశాలవుతాయనివారు ఊహించలేకపోయారు. పొట్టకూటి కోసం రైళ్లలో వాటర్‌ ప్యాకెట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.…

అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Dec 14,2023 | 16:46

లేనియెడల తల్లి బిడ్డలకు ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి : అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి…

గ్రూప్‌-1, 2 అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలి: లోకేశ్‌

Dec 14,2023 | 15:45

అమరావతి: గ్రూప్‌-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.…

భూ తగాదాలతో తమ్ముడిని నరికి చంపిన అన్న

Dec 14,2023 | 15:37

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం సఅష్టించింది. వివరాల్లోకి వెళ్తే..తంగళ్లపల్లి…