వార్తలు

  • Home
  • వారణాసి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

వార్తలు

వారణాసి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు

May 14,2024 | 12:10

వారణాసి: టిడిపి అధినేత చంద్రబాబు వారణాసి చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గననున్నారు. వారణాసిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు…

AP Polling – రాత్రి 12 గంటలవరకు జిల్లాలవారీగా పోలింగ్‌ శాతం ఎంతంటే ?

May 14,2024 | 12:05

అమరావతి : ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎపిలో ఓటర్లు పోటెత్తారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదయింది. పోలింగ్‌ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ…

UP Road Accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

May 14,2024 | 11:56

హాపుర్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్థరాత్రి జరిగింది. ఈ…

నకిలీ ఓటును అడ్డుకున్న సీపీఐ(ఎం) ఏజెంట్లపై దాడి

May 14,2024 | 11:48

కోల్‌కతా : బెంగాల్‌లోని ఎనిమిది నియోజకవర్గాలకు జరిగిన నాలుగో దశ పోలింగ్‌ సందర్భంగా భారీ దాడి జరిగింది. సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ పలు చోట్ల విస్త్రుత…

విజయనగరం నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు – నాయకుల్లో లెక్కల పాట్లు..!

May 14,2024 | 11:39

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నియోజకవర్గంలో 2024 సాధారణ ఎన్నికల్లో ఓటర్లు పోటీ చేసిన నాయకులకు దడ పుట్టించారు. గత ఎన్నికలతో చూసుకుంటే ఈ 2024 ఎన్నికల్లో…

రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం : వేణుగోపాల్‌ రెడ్డి

May 14,2024 | 11:28

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు, గుంటూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది అని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.…

Hoarding collapse Incident : యాడ్‌ ఏజెన్సీపై కేసు

May 14,2024 | 11:09

ముంబయి : ముంబయిలో హౌర్డింగ్‌ కూలిన ఘటనలో 14మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘోర ఘటనలో మరో 74…

ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్‌ మెట్రో

May 14,2024 | 11:06

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగిరావడంతో మెట్రోలో రద్దీ పెరిగింది. ప్రధానంగా ఎల్బీనగర్‌ నుంచి…

ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు వద్దు : భారత్‌కు అమెరికా ఆంక్షల హెచ్చరిక

May 14,2024 | 11:01

అమెరికా : ” ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం ” అని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. సోమవారం ఇరాన్‌లోని…