ఢిల్లీ స్టేడియంలో ప్రమాదం.. కూలిన తాత్కాలిక నిర్మాణం
ఢిల్లీ : ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం ప్రమాదం జరిగింది. స్టేడియంలోని గేట్ నంబర్ 2 సమీపంలో పండల్ (తాత్కాలిక నిర్మాణం) కూలిపోయింది. ఈ…
ఢిల్లీ : ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం ప్రమాదం జరిగింది. స్టేడియంలోని గేట్ నంబర్ 2 సమీపంలో పండల్ (తాత్కాలిక నిర్మాణం) కూలిపోయింది. ఈ…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో శనివారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రతగా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎస్సిఎస్) తెలిపింది.…
రాంచీ : జార్ఖండ్లోని చంపారు సోరెన్ ప్రభుత్వంలోని కొత్త కేబినెట్పై కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ మీడియాతో…
ప్రజాశక్తి-తిరుపతి : రాబోయే నాలుగు నెలల్లో నాలుగు రాకెట్ ప్రయోగాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రయోగించే…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం…
ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ (గుంటూరు) : ఆత్మకూరులో నారా బ్రాహ్మణి పర్యటించారు. ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షేడ్ని పరిశీలించి.. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో…
ఇరిగేషన్ శాఖలో అవినీతిపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ…
ప్రజాశక్తి-నంద్యాల : మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్లో ఎన్ఎస్యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు…
జిఎస్ఎల్వి ఎఫ్-14 కౌంట్డౌన్ ప్రారంభం ప్రజాశక్తి – సూళ్లూరుపేట (తిరుపతి) :జిఎస్ఎల్వి ఎఫ్-14 కౌంట్డౌన్ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. 27.30 గంటల కౌంట్డౌన్ అనంతరం…