వార్తలు

  • Home
  • Malegaon case : ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టిన ముంబయి ప్రత్యేక కోర్టు

వార్తలు

Malegaon case : ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టిన ముంబయి ప్రత్యేక కోర్టు

Apr 3,2024 | 18:22

ముంబయి :   ముంబయి ప్రత్యేక కోర్టు బిజెపి ఎంపి ప్రగ్యాఠాకూర్‌ని చీవాట్లు పెట్టింది.  2008 మాలెగావ్‌ కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె వరుసగా విచారణకు గైర్హాజరు కావడంతో…

3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. టిడిపిలో చేరిన వైసిపి నేతలు

Apr 4,2024 | 12:00

ప్రజాశక్తి-అమరావతి: నాలుగేళ్లుగా మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద 3 రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసిపి నేతలు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి టిడిపిలో…

ఈనెల 5న కడప నుంచే వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం !

Apr 4,2024 | 12:03

కడప: ఈ నెల 5వ తేదీన నుంచే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన సొంత గడ్డ కడప నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా…

ఉపాధి హామీ కూలి మృతి

Apr 3,2024 | 17:37

ప్రజాశక్తి – ఆమదాలవలస : మండలంలోని కొర్లకోట గ్రామానికి చెందిన గురుగుబెల్లి రాజులమ్మ (62) ఉపాధి హామీ కూలి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి కొద్ది…

మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీ

Apr 3,2024 | 17:18

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల…

గుంతకల్ కేజీవీబీలో 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయత్నం

Apr 3,2024 | 17:16

 పిఈటి కొట్టడమే కారణం? ప్రజాశక్తి- అనంతపురంసిటీ : అనంతపురం జిల్లా గుంతకల్లు కేజీబీవీలో ఎనిమిదో తరగతి చదువుతున్న కావ్య శ్రీ అనే విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య…

నామినేషన్‌ దాఖలు చేసిన రాహుల్‌ గాంధీ

Apr 4,2024 | 11:57

తిరువనంతపురం :    కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ బుధవారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ పత్రాల సమర్పణకు ముందు…

రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల ఆగ్రహం

Apr 3,2024 | 17:45

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాలు వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాచారు. పెన్షన్లు ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు…

పింఛన్ కోసం వెళ్లి వృద్దుడు మృతి

Apr 3,2024 | 17:09

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : పెన్షన్ కోసం వచ్చి వృద్దుడు మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం, ఎర్ర వారి పాలెంలో చోటు చేసుకుంది. ఈ…