వార్తలు

  • Home
  • టిడిపి కార్యాలయం మంటల్లో దగ్ధం

వార్తలు

టిడిపి కార్యాలయం మంటల్లో దగ్ధం

Apr 8,2024 | 07:59

పెదకూరపాడు (గుంటూరు) : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మంటల్లో దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు టిడిపి…

అనంతపురంలో బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన బస్సు

Apr 8,2024 | 07:49

అనంతపురం : ఆర్‌టిసి బస్టాండ్‌లో బస్సు ప్లాట్‌ ఫాం మీదికి దూసుకొచ్చిన ఘటన ఆదివారం అనంతపురంలో జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను…

రూ.26 లక్షల నగదు స్వాధీనం – బంగారు ఆభరణాలు సీజ్‌

Apr 8,2024 | 07:25

ప్రజాశక్తి-యంత్రాంగం :రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది భారీగా నగదు పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నారు. అధిక…

ఆలయ పరిసరాల్లో ఎన్నికల సభ

Apr 8,2024 | 07:25

– బిజెపి నేత ఈశ్వరప్పపై ఇసి కేసు నమోదు బెంగళూరు : దక్షణాదిలో ఉనికి చాటుకునేందుకు బిజెపి బరితెగిస్తోంది. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతోంది. కర్ణాటకకు చెందిన…

ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి బాబ్రీ కూల్చివేత, గుజరాత్‌ నరమేధం తొలగింపు

Apr 8,2024 | 07:24

వామపక్షాల నిర్వచనాన్ని మార్చేశారు న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ నరమేధం అంశాలను ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల నుండి తొలగించారు. వామపక్షాలకు సంబంధించిన నిర్వచనాన్ని కూడా మార్చేశారు.…

వడదెబ్బకు వృద్ధుడు మృతి

Apr 8,2024 | 07:23

ప్రజాశక్తి-అవనిగడ్డ (కృష్ణాజిల్లా) :వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అవనిగడ్డ మండల…

విమర్శలకే పరిమితం – ఉక్కు పరిరక్షణపై స్పష్టత ఇవ్వని పవన్‌

Apr 8,2024 | 07:24

– అనకాపల్లిలో వారాహి విజయ భేరి యాత్ర ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి :’స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై ప్రధానిని తిడితే లాభం లేదు. పిఎం దగ్గరకు వెళ్దామని చెప్పినా రావడానికి…

10, 11 తేదీల్లో చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ప్రచారం

Apr 8,2024 | 07:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. సార్వత్రిక…

కాంగ్రెస్‌ను జిన్నా ముస్లిం లీగ్‌తో పోల్చిన మోడీ

Apr 8,2024 | 07:22

వామపక్షాలపైనా అక్కసు న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాని మోడీలో అసహనం పెరిగిపోతోంది. ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఒక వైపు దాడులు చేయిస్తూ, మరొక వైపు…