విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : విశాఖ మహానగరం దేశంలో పర్యాటక రంగానికే తలమానికంగా నిలవనుందని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నరు . బీచ్ రోడ్ లోని…
మన జీవితాలను కష్టతరం చేస్తుంది ప్రజలు దీనిని ప్రతిఘటించాలి కర్నాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూరు : భారత రాజ్యాంగానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా, దానితో ప్రజలకు…
విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ నాలుగో రోజు ఆదివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర…
కేంద్రం, 4 రాష్ట్రాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్…
ఎన్నికల బాండ్ల పథకంపై కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శైలేష్ గాంధీ న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఈ నెల 15న…
దుబాయ్ : ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) 13వ మంత్రిత్వ స్థాయి సమావేశం అబూదాబిలో ఈ నెల 26 నుండి 29వరకు జరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన…
ఇజ్రాయిల్పై మండిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డెయిల్ అల్-బలా, గాజా : గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ మారణహోమానికి పాల్పడుతోందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా విమర్శించారు.…
ప్రజాశక్తి- యంత్రాంగం : టిడిపి-జనసేన అభ్యర్థుల ప్రకటనతో టికెట్ ఆశించి భంగపడిన వారు, వారి అనుయాయులు రాష్ట్రంలో కొన్నిచోట్ల నిరసనలకు దిగారు. పలువురు టిడిపి నాయకులు రాజీనామా…
అధికార పంపక ఒప్పందం కుదిరినా ఇస్లామాబాద్ : కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు విషయమై పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ…