వార్తలు

  • Home
  • తజికిస్తాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

వార్తలు

తజికిస్తాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం

Jan 6,2024 | 12:31

దుషాంబే : తజికిస్తాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నేషనల్‌ సిస్మోలజీ సెంటర్‌ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన…

పనికోసం రష్యా-ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్ళొద్దు : నేపాల్‌ సర్కార్‌

Jan 6,2024 | 12:19

నేపాల్‌ : తమ ప్రజలు పని కోసం రష్యా-ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్లడాన్ని నేపాల్‌ సర్కార్‌ నిషేధించింది. ఇప్పటికే నేపాలీ ప్రజలు రష్యా తరపున సైన్యంలో చేరి పోరాడుతున్నారనే…

ఎస్మాకు భయపడేదేలే… సమ్మె కొనసాగింపు…

Jan 6,2024 | 17:21

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎస్మాకు, నిర్బంధాలకు, అరెస్ట్‌లకు, కేసులకు భయపడేది లేదని, ఇటువంటి ప్రభుత్వాలను అనేకం చూశామని నిరవధిక సమ్మెను అంగన్వాడీలు 26వ రోజు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా…

Covid : రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

Jan 6,2024 | 12:32

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 774 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా…

ఫార్ములా ఈ-రేస్‌ రద్దు.. దుర్మార్గమైన నిర్ణయం : కేటీఆర్‌

Jan 6,2024 | 12:00

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఫార్ములా – ఈ రేస్‌ రద్దుపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన,…

బంగ్లాదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దుండగులు నిప్పు.. 5గురు మృతి

Jan 6,2024 | 11:46

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మళ్లీ హింస.. విచారణకు ఆదేశించిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రయాణికుల రైలుకు దుండగులు నిప్పు…

కంపుకొడుతున్న బస్తీలు – పేరుకుపోతున్న చెత్త

Jan 6,2024 | 11:28

పరిష్కారం కోసం చొరప చూపని సర్కార్‌ ప్రజాశక్తి – యంత్రాంగం : స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛతే కరువైంది. బస్తీల్లో ఎటు చూస్తే అటు పేరుకుపోయిన చెత్త కుప్పలు. ముక్కుపుటాలు…

తీవ్ర విషాదం.. మెదక్‌ జిల్లాలో గుండెపోటుతో తల్లికొడుకు మృతి

Jan 6,2024 | 11:23

మెదక్‌: మెదక్‌ జిల్లా హవేలి ఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంట వ్యవధిలోనే తల్లీకొడుకు గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఉదయం నరసింహగౌడ్‌…

ప్రజాసంఘాల నాయకులపై కేసు కొట్టివేత

Jan 6,2024 | 11:21

ప్రజాశక్తి – విజయవాడ : అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 2015లో విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసిన నేతలపై పెట్టిన కేసును కోర్టు…