వార్తలు

  • Home
  • ఆరు గ్యారెంటీలను ఆచరణలోకి తీసుకొస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ

వార్తలు

ఆరు గ్యారెంటీలను ఆచరణలోకి తీసుకొస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ

Jan 6,2024 | 15:20

మెదక్‌ : తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గని…

కానిస్టేబుల్‌ చెంపపై కొట్టిన బిజెపి ఎమ్మెల్యే : వీడియో వైరల్‌

Jan 6,2024 | 15:27

పూనె : సునీల్‌ కాంబ్లే అనే బిజెపి ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ చెంపపై కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.…

పార్లమెంటులో నోరు నొక్కేస్తున్నారు…

Jan 7,2024 | 10:06

కాంగ్రెస్‌ నేత ఖర్గే ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ లోగో ఆవిష్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందునే తమ…

పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన

Jan 6,2024 | 15:08

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ట్రాఫిక్‌ పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3.59…

శ్రీలంకలో తొలిసారి జల్లికట్టు సంబరాలు

Jan 6,2024 | 14:53

శ్రీలంక : శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, మలేషియా ఎంపీ ఎం శరవణన్‌ ఈ…

సంక్రాంతికి స్పెషల్‌ ట్రైన్స్‌..

Jan 6,2024 | 14:52

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని దఅష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్‌ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్‌ ట్రైన్స్‌ను…

రెండు కీలక సైబర్‌ కేసులను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు

Jan 6,2024 | 14:43

హైదరాబాద్‌: సైబర్‌ నేరాలకు సంబంధించిన రెండు కీలకమైన కేసులను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. డఫాబెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌…

ఖండిస్తున్నాం : ఎస్మా ప్రయోగంపై సిపిఎం

Jan 6,2024 | 16:34

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్‌వాడీల సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.వో.నెం-2 జారీ చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండించింది. తక్షణమే జివో ను ఉపసంహరించి,…

West Bengal : టిఎంసి నేత మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడి

Jan 6,2024 | 13:58

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో టిఎంసి నేత షాజహాన్‌ మద్దతుదారులు ఈడీ అధికారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇడి అధికారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై…