కవితకు బిగ్ షాక్.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషిన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. కవిత…
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషిన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. కవిత…
ప్రజాశక్తి-అమరావతి : ఎపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. ఆయనతో పాటు లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ కూడా పిటిషన్న్లు వేశారు. తమపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు…
ప్రజాశక్తి-అమరావతి : గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో చేపట్టనున్న ఈ యాత్ర కోసం…
ఢిల్లీ : హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు కేంద్ర రక్షణ శాఖ సుమారు రూ. 65,000 కోట్ల ఖరీదైన టెండర్ను ఇచ్చింది. ఈ టెండర్ మేడ్-ఇన్-ఇండియా 97 ఎల్సీఏ…
ప్రజాశక్తి-అమరావతి : అమరావతిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర…
తమిళనాడు : ప్రముఖ కోలీవుడ్ సినీ నటుడు అరుల్మణి (65) గుండెపోటుతో కన్నుమూశారు. అరుల్ మణికి నిన్న రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను రాయపేట ప్రభుత్వాసుపత్రిలో…
అమరావతి : వడగాల్పులతో ఎపి వేడెక్కిపోతుంది. సూర్యుడు ప్రతాపంతో ఎపిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే విధంగా మరికొన్నిరోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.…
కనీస ఆదాయ పరిమితి 18,600 పౌండ్ల నుంచి 29,000 పౌండ్లకు పెంపు యూకేకి విదేశీ వలసలను తగ్గించాలనే ప్రణాళికల్లో భాగంగా ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వం షాకింగ్…
ఉత్తర గోవా : బంగ్లాపై గంజాయిని సాగు చేస్తున్న … బ్రిటన్కు చెందిన విదేశీయుడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. బ్రిటన్కు చెందిన జేసన్…