వార్తలు

  • Home
  • మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు : నలుగురు మృతి

వార్తలు

మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు : నలుగురు మృతి

Dec 23,2023 | 12:08

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మళ్లీ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 752 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక శుక్రవారం ఒక్కరోజే కరోనా వల్ల…

చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. అడ్డుకున్న ఆర్మీ

Dec 23,2023 | 11:44

జమ్మూ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం అర్ధరాత్రి జమ్మూలోని…

రాస్తారోకోలు, భారీ ర్యాలీలు – 11వ రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

Dec 23,2023 | 12:37

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ మాటలకు, ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ చింతా ప్రతాపరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం…

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం..

Dec 23,2023 | 11:30

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం కావడంతో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు.…

ఎపిలో మరో కొత్త రాజకీయ పార్టీ

Dec 23,2023 | 11:28

జెడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో ‘భారత్‌ నేషనల్‌ పార్టీ’ ఆవిర్భావం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సిబిఐ మాజీ…

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల ఆందోళన

Dec 23,2023 | 11:21

ప్రజాశక్తి-యంత్రాంగం : తమన్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని.. అప్పటి వరకు సమ్మెను విరమించబోమని సర్వ శిక్షా అభియాన్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఉద్యోగ భద్రత…

ఆర్మీవాహనంపై దాడి.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Dec 23,2023 | 11:15

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో పూంచ్‌ జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. గురువారం నలుగురు మరణించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ఒకరు…

ట్రంప్‌ అనర్హత కేసులో జడ్జీలకు బెదిరింపులు

Dec 23,2023 | 11:10

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనర్హుడు అని కొలరాడో కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే…

న్యూస్‌క్లిక్‌పై విచారణకుమరో 60 రోజుల సమయం

Dec 23,2023 | 11:09

న్యూఢిల్లీ : న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌పై విచారణ పూర్తి చేసేందుకు ఢిల్లీ పోలీసులకు మరో 60 రోజుల సమయానికి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. అలాగే న్యూస్‌క్లిక్‌…