వార్తలు

  • Home
  • ఇసి స్పందించకుంటే న్యాయ పోరాటం : వైసిపి

వార్తలు

ఇసి స్పందించకుంటే న్యాయ పోరాటం : వైసిపి

May 23,2024 | 22:11

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్‌ స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని వైసిపి ప్రకటించింది. గురువారం సచివాలయంలో సిఇఒ…

వడదెబ్బతో ఉపాధి కార్మికుడు మృతి

May 23,2024 | 22:05

ప్రజాశక్తి – పొందూరు (శ్రీకాకుళం) :వడదెబ్బకు గురై ఉపాధి కార్మికుడు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలో బుధవారం చోటు చేసుకుంది. తోటి…

దుర్గమ్మను దర్శించుకున్న డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా

May 23,2024 | 22:01

ప్రజాశక్తి, వన్‌టౌన్‌ (ఎన్‌టిఆర్‌ జిల్లా) :విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను గురువారం రాష్ట్ర డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు…

ఘనంగా అన్నమయ్య జయంతి వేడుకలు

May 23,2024 | 21:55

ప్రజాశక్తి-రాజంపేట రూరల్‌ :తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు గురువారం అన్నమయ్య జిల్లా తాళ్ళపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత తాళ్లపాకలోని ధ్యానమందిరం…

వేతనాల కోసం క్లాప్‌ డ్రైవర్ల ధర్నా

May 23,2024 | 21:45

ప్రజాశక్తి- ఏలూరు అర్బన్‌ :ఏలూరు నగరపాలక సంస్థలో పని చేస్తున్న 60 మంది క్లాప్‌ ఆటో డ్రైవర్లకు గత నెల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు…

టిడిపి నేతల గృహ నిర్భంధం- చలో మాచర్ల భగ్నం

May 23,2024 | 21:40

ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) :ఎన్నికల నేపథ్యంలో తలెత్తిన ఘర్షణల్లో గాయపడిన, నష్టపోయిన టిడిపికి చెందిన వారిని నాయకులు పరామర్శించేందుకు చేపట్టిన ‘చలో మాచర్ల’కు పోలీసులు…

విద్యుదాఘాతంతో దంపతులు మృతి

May 23,2024 | 21:30

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు (నెల్లూరు) :విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా టిపిగూడూరులో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు గ్రామంలో అన్నం నరసయ్య…

రేపటి నుంచి టెన్త్‌, ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు

May 23,2024 | 21:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 3వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా…

సిపెట్‌ దరఖాస్తుకు చివరి తేదీ 31

May 23,2024 | 20:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 3 సంవత్సరాల వ్యవధి గల డిప్లమో ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డిపిటి), డిప్లమో ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ…