వార్తలు

  • Home
  • తప్పుడు ప్రకటనలపై తలొంచిన రాందేవ్‌ బాబా

వార్తలు

తప్పుడు ప్రకటనలపై తలొంచిన రాందేవ్‌ బాబా

Apr 3,2024 | 07:52

సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణ పదేపదే ఉల్లంఘనలపై ధర్మాసనం ఆగ్రహం న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత వివాదస్పద ఉత్పత్తులను తప్పుడు ప్రచారంతో జనంపై రుద్దుతున్న యోగా గురు రాందేవ్‌…

నెత్తురోడుతున్న దండకారణ్యం

Apr 3,2024 | 07:44

వేర్వేరు ఘటనల్లో 11 మంది మావోయిస్టుల కాల్చివేత ఈ ఏడాదిలో 43 మంది ఎన్‌కౌంటర్‌ (‘ప్రజాశక్తి విలేకరి- చింతూరు) : దండకారణ్యం నెత్తురోడుతోంది. రెండు వేర్వేరు సంఘటనల్లో…

24 నుంచి వేసవి సెలవులు

Apr 3,2024 | 07:38

– జూన్‌ 12న పాఠశాలలు పున:ప్రారంభం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం…

కడపలో షర్మిల

Apr 4,2024 | 12:00

రాష్ట్రంలో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన అలాగే ఒడిషా, బీహార్‌, బెంగాల్‌లో మరో 12 ఎంపీ స్థానాలకు కూడా ప్రజాశక్తి అమరావతి…

వికలాంగులు, రోగులకు ఇళ్ల వద్దకే పింఛను

Apr 3,2024 | 07:30

-ఇతరులకు సచివాలయం వద్ద రేపటి నుంచి పంపిణీ ప్రారంభం -నూతన మార్గదర్శకాల విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వికలాంగులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే రోగులకు ఇళ్లవద్దకే పింఛను అందజేయాలని…

1,000 మందిపై చర్యలు -సిఇఓ ముఖేష్‌కుమార్‌ మీనా

Apr 3,2024 | 07:29

డిల్లి:ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యి మందిపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. తనన కలిసిన విలేకరులతో ఆయన…

ఒక ఐజి ఐదుగరు ఎస్‌పిలు ముగ్గురు ఐఎఎస్‌లు పై ఇసి వేటు

Apr 3,2024 | 07:28

తక్షణమే బాధ్యతల నుండి వైదొలగాలి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ లిస్ట్‌ పంపాలని ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.…

బిజెపిని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యం

Apr 4,2024 | 12:07

– నామినేషన్‌ దాఖలు సందర్భంగా విజయరాఘవన్‌ తిరువనంతపురం : అత్యంత నిరంకుశంగా, ప్రజాకంటకంగా మారిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఈ ఎన్నికల్లో అంతిమ లక్ష్యమని…

ఆ కేసుల పైనే దృష్టి పెట్టండి – దర్యాప్తు సంస్థలకు సిజెఐ హితవు

Apr 2,2024 | 23:06

-భారం పెరుగుతోందని వ్యాఖ్య న్యూఢిల్లీ : దేశ భద్రతతో ముడిపడిన కేసులు, జాతికి వ్యతిరేకంగా జరిగే నేరాలపై మాత్రమే దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన…