వార్తలు

  • Home
  • శాశ్వత కాల్పుల విరమణే పరిష్కారం

వార్తలు

శాశ్వత కాల్పుల విరమణే పరిష్కారం

Dec 7,2023 | 10:41

అమెరికా ప్రజల డిమాండ్‌ ప్రత్యేక సర్వేలో 61 శాతం మంది ఓటర్ల మద్దతు వాషింగ్టన్‌ : గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్ధాన్ని తక్షణమే విరమించాలని, శాశ్వత కాల్పుల…

కల్బుర్గి, గౌరీ లంకేష్‌ హత్య కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు

Dec 7,2023 | 10:37

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు బెలగావి : ప్రముఖ హేతువాద రచయితలు, సామాజిక ఉద్యమకారులైన ఎంఎం కల్బుర్గి, జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యలకు సంబంధించిన కేసుల విచారణకు…

ఎలక్ట్రానిక్‌ పరికరాల స్వాధీనంపై మార్గదర్శకాలేవీ ? : కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

Dec 7,2023 | 10:51

అస్పష్టత కొనసాగడంపై అసహనం 90 మంది జర్నలిస్టుల నుండి 300 పరికరాలు : కేంద్రం న్యూఢిల్లీ : విద్యావేత్తలు, మీడియా సిబ్బంది నుండి మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లతో…

ఢిల్లీ మత ఘర్షణల కేసులో వ్యక్తిగతంగా హాజరవ్వండి

Dec 7,2023 | 10:45

ఇడి ప్రత్యేక డైరెక్టర్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశం న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో 2020లో చోటుచేసుకున్న మత ఘర్షణలకు సంబంధించిన కేసులో ఈ నెల 8న…

కేంద్రంలో పేరుకుపోతున్న ‘ఉపాధి’ బకాయిలు

Dec 7,2023 | 09:31

రాష్ట్రానికి వేతన బకాయిలే రూ.110.56 కోట్లు సకాలంలో ఇవ్వకుండా వంచిస్తున్న మోడీ సర్కార్‌ ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని…

ఛత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యేల్లో 72 మంది కోటీశ్వరులే

Dec 7,2023 | 09:26

అత్యధికంగా బిజెపిలో 43 మంది, కాంగ్రెస్‌ నుంచి 29 మంది ఎడిఆర్‌-ఛత్తీస్‌గఢ్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక రారుపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర నూతన అసెంబ్లీ కోటీశ్వరులైన సభ్యులతో…

మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులపై పోరాటం అంబేద్కర్‌కు అదే నిజమైన నివాళి

Dec 7,2023 | 09:37

సీతారాం ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం…

తెలంగాణ ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్‌ కేసు : ఎడిఆర్‌ నివేదిక

Dec 7,2023 | 09:22

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో మొత్తం 82 మంది నేర చరిత్ర కలిగి ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటీ ఆఫ్‌ రిఫార్మ్స్‌…

1,893 గ్రామాల్లో పంచాయతీ భవనాల్లేవ్‌ !

Dec 7,2023 | 10:55

ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో 1,893 గ్రామాలకు సొంత పంచాయతీ భవనాలు లేవని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌ తెలిపారు. రాజ్యసభలో…