వార్తలు

  • Home
  • నెల్లూరులో సైరా!

వార్తలు

నెల్లూరులో సైరా!

Apr 13,2024 | 00:41

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నెల్లూరు జిల్లాలో హోరాహోరీ ఎన్నికల వేడి సాగుతోంది. టిడిపి, వైసిపి నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జిల్లాలో ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ…

టిడిపి కంచుకోటపై వైసిపి పాగా వేసేనా?

Apr 13,2024 | 00:38

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి టిడిపి కంచుకోటపై వైసిపి పాగా వేసేందుకు పావులుకదుపుతోంది. 2014 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసిన టిడిపికి అడ్డుకట్ట వేసేందుకు వైసిపి…

నిరుద్యోగ సమస్యే కీలకం

Apr 13,2024 | 00:30

– ఎన్నికల్లో ఇదే ప్రధానాంశం – ‘సిఎస్‌డిఎస్‌-లోక్‌నీతి’ సర్వేలో వెల్లడి – గత ఐదేళ్లలో అవినీతి పెరిగిపోయిందన్న 55 శాతం మంది – లోక్‌సభ ఎన్నికలు మోడీ…

దిండిగల్‌లో ఎర్ర జెండా- సిపిఎం అభ్యర్థి ఆర్‌. సచ్చిదానందం

Apr 13,2024 | 00:09

చెన్నయ్ నుంచి ప్రత్యేక ప్రతినిధి :తమిళనాడులోని దిండిగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి ఎర్ర జెండా ఎగరనున్నది. సిపిఎం తరపున ఆర్‌.సచ్చిదానందం బరిలో దిగారు. ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు.…

త్రిపురలో ద్విముఖ పోటీ

Apr 13,2024 | 00:04

ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రెండు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గిరిజన ప్రజలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ…

నస్రత్‌ శరణార్ధి శిబిరం, వెస్ట్‌ బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు

Apr 12,2024 | 23:24

31మంది మృతి గాజా : గాజా శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయిల్‌ బాంబు దాడులకు పాల్పడింది. వెస్ట్‌ బ్యాంక్‌లోని పట్టణాలపైనా దాడులు జరిపింది. సెంట్రల్‌ గాజాలోని నస్రత్‌ శరణార్ధ…

మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్దరించడానికి ఎంవిఎ, ఇండియా పోరమ్‌లను గెలిపించండి

Apr 12,2024 | 23:16

తుషార్‌గాంధీ, జావేద్‌ ఆనంద్‌, తీస్తా సెతల్వాద్‌, స్వరా భాస్కర్‌సహా ప్రముఖుల బహిరంగ లేఖ ముంబయి : మసకబారిన మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్ధరించడానికి మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ),…

పర్యాటకుల పెంపు కోసం భారత్‌లో రోడ్‌ షోలు !

Apr 12,2024 | 23:09

మాల్దీవుల పర్యాటక సంస్థ ఆలోచన న్యూఢిల్లీ : భారత్‌, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యటించే భారత పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.…

వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

Apr 12,2024 | 22:35

ప్రజాశక్తి-యంత్రాంగం:ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 2950 మంది వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు…