వార్తలు

  • Home
  • ‘మిమ్స్‌’ ఉద్యోగుల పోరాటంపై నిర్బంధం

వార్తలు

‘మిమ్స్‌’ ఉద్యోగుల పోరాటంపై నిర్బంధం

Feb 25,2024 | 08:30

– సిఐటియు నాయకుల సహా పలువురు అరెస్టు – డిసిఎల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగులు ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :తమ సమస్యలపై పోరాడుతున్న మిమ్స్‌ (మహారాజా ఇనిస్టిట్యూట్‌…

సజీవ జ్ఞాపకాల పందిరి ఫొటోగ్రఫీ – ఎఎన్‌యు ఉపకులపతి పి రాజశేఖర్‌

Feb 25,2024 | 08:29

ప్రజాశక్తి ఎఎన్‌యు (గుంటూరు జిల్లా):మన కళ్ల ముందు ఎన్నో జ్ఞాపకాలను సజీవంగా ఉంచేదే ఫొటోగ్రఫీ అని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ (ఎఎన్‌యు) ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ అన్నారు.…

తిరుమల కొండపై రద్దీ-20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న యాత్రికులు

Feb 25,2024 | 08:29

ప్రజాశక్తి -తిరుమల: తిరుమలకు శ్రీవారి యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్టుమెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి 15 గంటల…

27న విజయవాడ ధర్నాకు వెళ్లద్దు

Feb 25,2024 | 08:28

– యుటిఎఫ్‌ నేతలకు పోలీసుల నోటీసులు ప్రజాశక్తి – నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా)ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి, ఎపిజిఎల్‌ఐ, పిఎఫ్‌, తదితర ఆర్ధిక బకాయిలు చెల్లించాలని కోరుతూ విజయవాడలో…

ఒకే పార్లమెంట్‌ పరిధిలో వద్దు- ఉద్యోగుల బదిలీలపై ఇసి ఆదేశం

Feb 25,2024 | 08:28

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సాధారణ ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను జిల్లా బదిలీల పేరుతో అదే పార్లమెంటరీ పరిధిలో…

99 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా

Feb 25,2024 | 08:27

-విడుదల చేసిన చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ -జనసేనకు 24 అసెంబ్లీ -3 ఎంపి స్థానాలు -ఓటు బదిలీ జరగాలన్న ఇరు పార్టీల అధినేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలుగుదేశాంజనసేన పార్టీల…

జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్‌ చట్టాలు

Feb 25,2024 | 08:43

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం…

ఢిల్లీ సరిహద్దులో ఉద్యమ జ్యోతులు

Feb 25,2024 | 08:42

– కేంద్రం తీరుపై అన్నదాతల ధర్మాగ్రహం – శంభూ, ఖనౌరీ వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ – కొనసాగుతున్న ఇంటర్నెట్‌ ఆంక్షలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్నదాతల…

యుపిలో ఘోర ప్రమాదం – చెరువులో ట్రాక్టర్‌ పడి 24 మంది మృతి

Feb 25,2024 | 08:25

– మరో 20 మందికి గాయాలు – గంగా నదీ స్నానాలకు వెళ్తుండగా దారుణం లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కాశ్‌గంజ్‌ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది.…