వార్తలు

  • Home
  • రేపటి నుంచి రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ

వార్తలు

రేపటి నుంచి రూ.3 వేల పెన్షన్‌ పంపిణీ

Jan 1,2024 | 08:19

– 8 వరకు మహోత్సవాలు – మంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు సోమవారం నుంచి రూ.3 వేల…

అడవిపై గొడ్డలి వేటు!

Jan 1,2024 | 08:18

ఛత్తీస్‌గఢ్‌ ఆదివాసీ ప్రాంతాల్లో బొగ్గు మైనింగ్‌ అదానీ కంపెనీలకు 370 కోట్ల టన్నుల నిక్షేపాల అప్పగింతకు బిజెపి ఆత్రం మన్యం బిడ్డలకు, పర్యావరణవేత్తలకు తొలి గిరిజన సిఎం…

మెయిన్‌ లైన్లో ఆగిన యశ్వంత్‌పూర్‌కారటగి ఎక్స్‌ప్రెస్‌

Jan 1,2024 | 08:19

-రైలుఇబ్బంది పడ్డ ప్రయాణికులు ప్రజాశక్తి-రాయదుర్గం :యశ్వంతపూర్‌ నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజూ తిరిగే ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆదివారం వేకువజామున 4:40 గంటలకు…

ప్రజాశక్తి పాఠకులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు

Jan 1,2024 | 08:17

పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు ప్రజాశక్తి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు – సంపాదకులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిడ్నీలోని ఒపెరా హౌస్‌ హార్బర్‌ వంతెన వద్ద మిరిమిట్లు…

రేపు పిఎస్‌ఎల్‌వి-సి 58 ప్రయోగం -కౌంట్‌ డౌన్‌ ప్రారంభం

Jan 1,2024 | 09:58

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా):భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక రాకెట్‌ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. పిఎస్‌ఎల్‌వి-సి 58 రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన 25…

‘పోరాడుదాం… ఆంధ్ర’

Dec 31,2023 | 21:46

-ఆట, పాటలతో అంగన్‌వాడీల నిరసన -20వ రోజూ కొనసాగిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం:అంగన్‌వాడీల సమ్మె 20వ రోజూ కొనసాగింది. ఆదివారం ఆట, పాటలతోపాటు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.…

బోయింగ్‌ విమానాల నిర్వహణపై అప్రమత్తమైన భారత్‌

Dec 31,2023 | 16:37

న్యూఢిల్లీ  :   కొత్తగా నిర్మించిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ ప్యాసింజర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లలో లూజ్‌ బోల్ట్‌ హెచ్చరికల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ఈ విమానాలను నిర్వహించే ఆకాశ…

కాశ్మీర్‌ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్‌ -ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం

Dec 31,2023 | 15:34

న్యూఢిల్లీ :   జమ్ము కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ  తెహ్రీక్‌-ఎ- హురియత్‌ (టిఇహెచ్‌)  కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిషేధం విధించింది. జమ్ముకాశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు ఈ సంస్థ…

జనవరి 31లోగా రేషన్‌కార్డు, ఆధార్‌ నంబర్లను అనుసంధానం : దేవేందర్‌సింగ్‌ చౌహాన్‌

Dec 31,2023 | 14:54

తెలంగాణ: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్‌ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌ అందజేస్తోంది. ప్రస్తుతం ‘ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన’ అనే పథకం ద్వారా…