వార్తలు

  • Home
  • రాష్ట్రవ్యాప్త జాతీయ లోక్‌ అదాలత్‌ సక్సెస్‌

వార్తలు

రాష్ట్రవ్యాప్త జాతీయ లోక్‌ అదాలత్‌ సక్సెస్‌

Dec 10,2023 | 08:24

-ఒక్కరోజులో 21,574 కేసుల పరిష్కారం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతమైందని స్టేట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ తెలిపింది.…

విశాఖ ఉక్కుకు కేంద్రం తూట్లు – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Dec 10,2023 | 08:24

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం)వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ నడవడికకు అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు…

మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం

Dec 10,2023 | 08:23

-హామీలు నెరవేర్చకపోవడంపై పోర్టు నిర్వాసితుల నిలదీత ప్రజాశక్తి- నౌపడ (శ్రీకాకుళం జిల్లా)శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పోర్టు వద్ద మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు శనివారం…

బిఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కెసిఆర్‌

Dec 10,2023 | 08:23

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఎన్నుకున్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో…

క్రీడాకారులు దేశప్రతిష్ట పెంచాలి-టూరిజం, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి రోజా

Dec 10,2023 | 08:24

– సౌత్‌ అండ్‌ వెస్ట్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం ప్రజాశక్తి – రాజానగరం(తూర్పుగోదావరి)క్రీడల్లో రాణిస్తూ అంతర్జాతీయంగా దేశప్రతిష్టను పెంచాలని క్రీడాకారులను టూరిజం, సాంస్కృతిక, యువజన…

మిచౌంగ్‌ బాధిత కుటుంబాలకు రూ.6000 చొప్పున పరిహారం- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌

Dec 10,2023 | 08:22

చెన్నయ్ : తమిళనాడులో మిచౌంగ్‌ తుపాను బాధితులకు కుటుంబానికి రూ.6000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ శనివారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు…

వంద రోజుల్లో అమలు-ఆరు గ్యారంటీలపై తెలంగాణ సిఎం రేవంత్‌

Dec 10,2023 | 08:21

-‘మహాలక్ష్మి’ పథకానికి శ్రీకారం -‘ఆరోగ్యశ్రీ’ పరిమితి రూ.10 లక్షలకు పెంపు -బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్లు ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరోఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన…

నేను ఏ పేపర్‌పైనా సంతకం చేయలేదు : మీనాక్షి లేఖి

Dec 10,2023 | 08:21

  న్యూఢిల్లీ : హమాస్‌ ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రశ్నతో కూడిన ఏ పేపర్‌పైనా తాను సంతకం చేయలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారం స్పష్టం…

మానవ తప్పిదం వల్లే… కంటకాపల్లి రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Dec 10,2023 | 08:20

-దీపావళికి 5జి సేవలు ప్రజాశక్తి- గోపాలపట్నం (విశాఖపట్నం), వేపాడ (విజయనగరం జిల్లా) మానవ తప్పిదం వల్లే విజయనగరం జిల్లా కంటకాపల్లిలో ఇటీవల రైలు ప్రమాదం సంభవించిందని కేంద్ర…