వార్తలు

  • Home
  • కామారెడ్డిలో దారుణ ఘటన

వార్తలు

కామారెడ్డిలో దారుణ ఘటన

Feb 9,2024 | 12:20

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అక్కాపూర్‌ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్‌, స్రవంతిలపై…

చెన్నైలో ‘రియల్’పై ఈడి సోదాలు

Feb 9,2024 | 12:26

చెన్నై: చెన్నైలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల ముగ్గురు ప్రమోటర్ల ప్రాంగణాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఏకకాలంలో సోదాలు ప్రారంభించినట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. జనవరిలో వీరిపై…

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల – ఓడిపోయిన మాజీ ప్రధాని

Feb 9,2024 | 12:11

పాకిస్థాన్‌ : పాకిస్థాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 265 స్థానాలకు పోలింగ్‌ జరిగింది.…

‘చండీగఢ్‌’పై పెదవి విప్పని మోడీ

Feb 9,2024 | 11:50

సుప్రీం తీవ్ర వ్యాఖ్యల తర్వాత కూడా మౌనం చండీగఢ్‌ : ఇటీవల జరిగిన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ…

ఫెడరల్‌ వ్యవస్థను ఖూనీ చేస్తోన్న బిజెపి : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేరళ సంఘీభావ ధర్నాలు

Feb 9,2024 | 11:41

రాష్ట్రాల హక్కులను కాలరాస్తోన్న కేంద్రం : రాఘవులు హిందూదేశంగా మార్చేందుకు కుట్రలు : వి. శ్రీనివాసరావు ప్రజాశక్తి – యంత్రాంగం : కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల…

అభివృద్ధి జాడ లేని బడ్జెట్‌ – పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Feb 9,2024 | 11:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వ బడ్జెట్‌ అభివృద్ధి వైపు దృష్టిసారించలేదని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌ ప్రవేశపెట్టిన…

2nd Day : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Feb 9,2024 | 11:10

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్‌రెడ్డి…

పాక్‌ పోలింగ్‌ హింసాత్మకం

Feb 9,2024 | 10:46

ఇద్దరు చిన్నారులతో సహా 12మంది మృతి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇస్లామాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాకిస్తాన్‌లో గురువారం జరిగిన పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. సాయుధ…

కోడికత్తి కేసు.. నిందితుడు శ్రీనుకు బెయిల్‌ మంజూరు

Feb 9,2024 | 10:47

ప్రజాశక్తి-అమరావతి : గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌ పోర్టులో ముఖ్యమంత్రి జగన్‌పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు…