కామారెడ్డిలో దారుణ ఘటన
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్, స్రవంతిలపై…
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్, స్రవంతిలపై…
చెన్నై: చెన్నైలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల ముగ్గురు ప్రమోటర్ల ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఏకకాలంలో సోదాలు ప్రారంభించినట్లు ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. జనవరిలో వీరిపై…
పాకిస్థాన్ : పాకిస్థాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 265 స్థానాలకు పోలింగ్ జరిగింది.…
సుప్రీం తీవ్ర వ్యాఖ్యల తర్వాత కూడా మౌనం చండీగఢ్ : ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ…
రాష్ట్రాల హక్కులను కాలరాస్తోన్న కేంద్రం : రాఘవులు హిందూదేశంగా మార్చేందుకు కుట్రలు : వి. శ్రీనివాసరావు ప్రజాశక్తి – యంత్రాంగం : కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వ బడ్జెట్ అభివృద్ధి వైపు దృష్టిసారించలేదని శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టిన…
తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్రెడ్డి…
ఇద్దరు చిన్నారులతో సహా 12మంది మృతి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇస్లామాబాద్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాకిస్తాన్లో గురువారం జరిగిన పోలింగ్ హింసాత్మకంగా మారింది. సాయుధ…
ప్రజాశక్తి-అమరావతి : గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి జగన్పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు…