వార్తలు

  • Home
  • ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం : మంత్రి మేరుగ

వార్తలు

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం : మంత్రి మేరుగ

Jan 17,2024 | 12:58

ప్రజాశక్తి-విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.…

అంగన్వాడీల జీతాలపై స్పష్టతనివ్వండి : ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు

Jan 17,2024 | 12:54

విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…

కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల

Jan 17,2024 | 12:45

ఒట్టావా :   దౌత్యపరమైన వివాదం కారణంగా కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. భారతీయ విద్యార్థులకు సంఖ్యను కెనడా భారీగా తగ్గించినట్లు అధికారులు తెలిపారు.…

తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

Jan 17,2024 | 12:35

హైదరాబాద్‌ : తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయేషా…

మణిపూర్‌లో కాల్పులు.. పోలీస్‌ కమాండర్‌ మృతి

Jan 17,2024 | 12:13

ఇంఫాల్‌ :   మణిపూర్‌లోని  భద్రతా బలగాలు, కుకీల మధ్య బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. తెంగ్నౌపాల్‌ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలోమణిపూర్‌ కమాండోను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు…

జర్నీ మొత్తం టాయిలెట్‌లోనే..!

Jan 17,2024 | 11:41

 స్పైస్‌ జెట్‌ విమానంలో ప్రయాణికుడికి చేదు అనుభవం బెంగళూరు : బెంగళూరు వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. టాయిలెట్‌ డోర్‌ లాక్‌…

గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

Jan 17,2024 | 11:25

హైదరాబాద్‌: మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌ బుక్‌ పేజ్‌ హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌(ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌…

నేడు కేంద్ర జల్‌ శక్తి ఆధ్వర్యంలో కీలక భేటీ

Jan 17,2024 | 11:18

ప్రజాశక్తి-అమరావతి : నేడు కేంద్ర జల్‌ శక్తి కార్యదర్శి అధ్యక్షతన కీలక భేటీ జరగనుంది. నాగార్జున సాగర్‌ వివాదం నేపథ్యంలో ఈ సమావేశాన్ని కేంద్ర జల్‌ శక్తి…

రన్‌వేపైనే భోజనం చేసిన ప్రయాణికులు.. ఇండిగోకు నోటీసులు

Jan 17,2024 | 11:18

ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్‌…