వార్తలు

  • Home
  • రేపటి నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణి

వార్తలు

రేపటి నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణి

Dec 17,2023 | 20:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి సోమవారం(డిసెంబర్ 18) నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మధ్యాహుం 12 గంటలకు…

‘ఉక్కు’ దీక్షలకు పెన్షనర్ల మద్దతు

Dec 17,2023 | 20:32

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన దీక్షలకు పెన్షనర్లు మద్దతు తెలిపారు. పెన్సనర్స్‌ డే సందర్భంగా…

వాయు కాలుష్యం మధ్య గిగ్‌ కార్మికుల పోరాటం

Dec 17,2023 | 20:27

ఢిల్లీ : గిగ్‌ ఆర్థిక వ్యవస్థలో రెండు భిన్నమైన దృశ్యాలు మనకు కనిపిస్తాయి. తక్కువ ఆదాయ పనుల్లో ఉన్నవారు ఒక వైపు, ఉన్నత ఆదాయ పనుల్లో ఉన్నవారు…

ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలి

Dec 17,2023 | 18:04

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రజాశక్తి – తుళ్లూరు : అమరావతి రాజధాని సాధన కోసం.. కౌలు సొమ్ము కోసం అవసరమైతే ప్రత్యక్ష…

6thDay: వినూత్నంగా అంగన్వాడీల సమ్మె

Dec 17,2023 | 18:36

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె ఆదివారంతో ఆరో రోజుకు చేరింది. అన్నమయ్య-రాజంపేట అర్బన్ : అంగన్వాడీ…

అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి

Dec 17,2023 | 17:13

ప్రజాశక్తి-రామభద్రపురం : విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. రామభద్రపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున…

పార్లమెంట్‌ భద్రతా వైఫల్య ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ

Dec 17,2023 | 15:04

న్యూఢిల్లీ  :    పార్లమెంట్‌ భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని మోడీ   మొదటిసారి స్పందించారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని అన్నారు. దీనిపై చర్చ అవసరం లేదని,…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ .. సిఆర్‌పిఎఫ్‌ ఎస్‌ఐ మృతి

Dec 17,2023 | 13:45

రాయ్‌పూర్  :    ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్‌లో జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌)…

కమల్‌నాథ్‌పై కాంగ్రెస్‌ వేటు.. మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా జితూ పట్వారీ

Dec 17,2023 | 13:22

భోపాల్‌  :    మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా కమల్‌నాథ్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించింది. మరోసారి తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని పిసిసి చీఫ్‌, మాజీ…