వార్తలు

  • Home
  • స్పీకర్‌ నిర్ణయాన్నిసుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన ఠాక్రే

వార్తలు

స్పీకర్‌ నిర్ణయాన్నిసుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన ఠాక్రే

Jan 15,2024 | 18:03

ఢిల్లీ : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతత్వంలోని శివసేనే అసలైన శివసేన పార్టీ అని ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకార్‌ ఇటీవల…

మధురైలో జల్లికట్టు పోటీలు.. 36 మందికి గాయాలు

Jan 15,2024 | 17:33

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మధురై జిల్లాలోని అవనియాపురంలో జల్లికట్టు పోటీలు సోమవారం నిర్వహించారు. ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు జల్లికట్టు…

ఇలాంటి ఓట్ల అక్రమాలు ఎప్పుడూ చూడలేదు : చంద్రబాబు

Jan 15,2024 | 17:26

పులివర్తి నానికి చంద్రబాబు పరామర్శ ప్రజాశక్తి-తిరుపతి : తన జీవితంలో ఎప్పుడూ చూడనంతగా.. ఈసారి ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దొంగ ఓట్ల…

లోక్‌ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : మాయావతి

Jan 15,2024 | 17:05

పొత్తులతో వెళ్తే తామే నష్టపోతున్నామని వెల్లడి ఢిల్లీ : లోక్‌ సభ ఎన్నికలు దగ్గక పడుతున్న తరుణంలో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి కీలక ప్రకటన…

మటన్‌ కోసం స్నేహితుల గొడవ.. వ్యక్తి దారుణ హత్య

Jan 15,2024 | 16:18

హైదరాబాద్‌: మటన్‌ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే పొడిచి చంపిన సంఘటన సికింద్రాబాద్‌ తుకారాం గేటు పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు…

విజిబిలిటీ సమస్యతోనే విమానాలు ఆలస్యం : సింధియా

Jan 15,2024 | 15:48

ఎయిర్‌పోర్టు సిబ్బందిపై ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదు దాడులకు పాల్పడితే చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరిక ఢిల్లీ: ఢిల్లీని తీవ్రమైన పొగ మంచు కప్పేయటంతో ఆదివారం సుమారు వంద…

ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా

Jan 15,2024 | 15:01

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు పంపారు. కాంగ్రెస్‌లో చేరిన…

పండగ పూట విషాదం.. రెండు టూరిస్టు బస్సులు ఢీ

Jan 15,2024 | 14:35

ఒకరు మృతి.. 30 మందికి గాయాలు ప్రజాశక్తి-కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస జాతీయ రహదారి పై సోమవారం వేకువజామున రెండు బస్సులు ఢీ…

అల్లుడుకి 150 రుచుల పిండివంటలు

Jan 15,2024 | 14:19

ప్రజాశక్తి-రాజానగరం :  గోదావరోళ్ళుకు ఎటకారం, మమకారంతోపాటు అతిధులకు రుచికరమైన పదార్థాలు వండి వడ్డించడం ప్రత్యేకత. అదే సంక్రాంతి పండుగ రోజు కొత్త అల్లుడు ఇంటికి వస్తే వడ్డించే…