అడవిపై గొడ్డలి వేటు!
ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతాల్లో బొగ్గు మైనింగ్ అదానీ కంపెనీలకు 370 కోట్ల టన్నుల నిక్షేపాల అప్పగింతకు బిజెపి ఆత్రం మన్యం బిడ్డలకు, పర్యావరణవేత్తలకు తొలి గిరిజన సిఎం…
ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతాల్లో బొగ్గు మైనింగ్ అదానీ కంపెనీలకు 370 కోట్ల టన్నుల నిక్షేపాల అప్పగింతకు బిజెపి ఆత్రం మన్యం బిడ్డలకు, పర్యావరణవేత్తలకు తొలి గిరిజన సిఎం…
-రైలుఇబ్బంది పడ్డ ప్రయాణికులు ప్రజాశక్తి-రాయదుర్గం :యశ్వంతపూర్ నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజూ తిరిగే ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం వేకువజామున 4:40 గంటలకు…
పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు ప్రజాశక్తి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు – సంపాదకులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిడ్నీలోని ఒపెరా హౌస్ హార్బర్ వంతెన వద్ద మిరిమిట్లు…
ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా):భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. పిఎస్ఎల్వి-సి 58 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన 25…
-ఆట, పాటలతో అంగన్వాడీల నిరసన -20వ రోజూ కొనసాగిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం:అంగన్వాడీల సమ్మె 20వ రోజూ కొనసాగింది. ఆదివారం ఆట, పాటలతోపాటు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.…
న్యూఢిల్లీ : కొత్తగా నిర్మించిన బోయింగ్ 737 మ్యాక్స్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్లలో లూజ్ బోల్ట్ హెచ్చరికల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ విమానాలను నిర్వహించే ఆకాశ…
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ తెహ్రీక్-ఎ- హురియత్ (టిఇహెచ్) కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిషేధం విధించింది. జమ్ముకాశ్మీర్లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు ఈ సంస్థ…
తెలంగాణ: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై రేషన్ అందజేస్తోంది. ప్రస్తుతం ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ అనే పథకం ద్వారా…
థానే : మహారాష్ట్రలో ఓ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో…