వార్తలు

  • Home
  • Gogamedi murder case :  హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులు

వార్తలు

Gogamedi murder case :  హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులు

Jan 3,2024 | 16:45

న్యూఢిల్లీ : హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం దాడులు నిర్వహించింది. ఈ రెండు రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు నిర్వహించింది.…

శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉంది : సీఎం రేవంత్‌ రెడ్డి

Jan 3,2024 | 15:50

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో అమరరాజా గ్రూప్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్‌, సంస్థ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్‌తో భేటీ…

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

Jan 3,2024 | 15:23

తెలంగాణ: తెలంగాణ సర్కార్‌ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు…

లుథియానా ఫ్లైఓవర్‌పై అగ్ని ప్రమాదం .. ఎగిసిపడుతున్న మంటలు

Jan 3,2024 | 15:42

చంఢీఘర్  :  పంజాబ్‌లోని లుథియానా ఫ్లైఓవర్‌పై బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీ కొన్న ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. …

బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది: జూలకంటి రంగారెడ్డి

Jan 3,2024 | 15:10

నల్లగొండ : సెంటిమెంట్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన బిఆర్‌ఎస్‌ నేతలు

Jan 3,2024 | 15:05

హైదరాబాద్‌: ప్రభుత్వం నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్‌ నేతలు…

మార్చిలో విచారణ చేపడతాం : మొయిత్రా పిటిషన్‌పై సుప్రీంకోర్టు

Jan 3,2024 | 15:51

 న్యూఢిల్లీ :   పార్లమెంటు నుండి తన బహిష్కరణను సవాలు చేస్తూ టిఎంసి నేత మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఆమె…

మల్లాదికి టికెట్‌ ఇవ్వకపోవడంపై బ్రహ్మణ సంఘాల నిరసన

Jan 3,2024 | 14:55

అమరావతి : విజయవాడలో మళ్లీ కులాల చిచ్చు చెలరేగింది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్‌ ఇవ్వకపోవడంపై బ్రాహ్మణ సంఘాల నిరసనకు దిగాయి.…

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తా : ఎమ్మెల్యే ఆర్కే

Jan 3,2024 | 14:50

మంగళగిరి: కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మంగళగిరిలో తన అనుచరులతో…